Switch to English

వైఎస్ జగన్‌ని పట్టాభి తిట్టిన తిట్టులో అంత ‘బూతు’ వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దానికి ‘రియాక్షన్’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గట్టిగా వచ్చింది. ‘అలా తిడితే, దాడులు జరగవా.?’ అని అధికార పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటి.? దాడులు చేసే హక్కు వైసీపీకి ఎవరిచ్చారు.? అధికారంలో వుండీ, దాడుల్ని ప్రోత్సహించడమేంటి.?

సరే, పట్టాభి అంతలా ముఖ్యమంత్రిపై దూషణలకు దిగడం అస్సలేమాత్రం సబబు కాదు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, పట్టాభి తిట్టిన ఓ తిట్టు ముఖ్యమంత్రిని ఎందుకంత ఆందోళనకు గురిచేసింది.? ఆ తిట్టులోని అర్థమేంటి.? ఈ విషయమై పెద్ద రీసెర్చ్ జరుగుతోంది.

నిజానికి, అది తిట్టు కాదట.. ఓ పలకరింపు మాత్రమేనట. అలాగని నెటిజన్లు శోధించి మరీ అందులోని అర్థాన్ని బయటపెడుతున్నారు. సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజే అది బూతు తిట్టు కాదని చెప్పేశారు. ఆయన రెబల్ ఎంపీ కదా.. అలాగే చెబుతారని అనుకోవచ్చు.. కానీ, అసలు అర్థమైతే తిట్టు కాదు.

కానీ, దండయాత్రల అనంతరం ఓ వర్గం పాలకులు ‘ఆ మాటకి’ అర్థాన్ని మార్చేసి, బూతుగా ప్రచారంలోకి తీసుకొచ్చారట. అసలు ఈ హిస్టరీ అంతా ఎవడిక్కావాలి.? అన్నది వేరే చర్చ. ముఖ్యమంత్రి మీద టీడీపీ నేత చేసిన విమర్శల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ధ్వంసమైంది.. వ్యాఖ్యలు చేసిన పట్టాభి కూడా అరెస్టయ్యారు.

ఇంతకీ, ఇదే తిట్టు.. అచ్చ తెలుగులో.. అత్యంత జుగుప్సాకరంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద టీడీపీకి చెందిన పలువురు నేతలు ప్రయోగించారు. కాస్త ఇదే అర్థం వచ్చేలా తమ్మినేని వారు కూడా ఓ ప్రవచనం చెప్పారు కొన్నాళ్ళ క్రితం. జోగి రమేష్ అయితే, అసెంబ్లీ సాక్షిగా ‘లుచ్ఛా వెధవ’ అనేశారు. మంత్రి కొడాలి నాని, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంగతి సరే సరి. మరి, వీళ్ళందరినీ ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయడంలేదు.?

అధికార పార్టీ నుంచి వచ్చే తిట్లను అందరూ ‘ప్రవచనాల్లా’ స్వీకరించాలి. అదే, అధికార పార్టీ మీదకు ఎవరైనా అవే ప్రవచనాల్ని సంధిస్తే.. అప్పుడు మాత్రమే అవి బూతులుగా పిలవబడ్తాయ్. అదండీ సంగతి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...