Switch to English

హరియాణాలోనూ ఓడిపోయిన వైసీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బెంగళూరుకే పరిమితమవుతుండడంతో వైసీపీ కార్యకర్తలకు ఏం పాలుపోని పరిస్థితి. తమిళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు.. వాట్ నాట్.. చివరికి హరియాణా రాజకీయాలపైనా ప్రత్యేక శ్రద్ధ కనబర్చడమే కాదు, ఆ పేరు చెప్పి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద షరామామూలుగా విమర్శలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు.

అసలు హరియాణా ఎన్నికలకీ, పవన్ కళ్యాణ్‌కీ ఏమైనా సంబంధం వుందా.? ఆ మాత్రం ఇంగితమే వుంటే, వాళ్ళు వైసీపీ కార్యకర్తలెందుకు అవుతారు.? రెండు మూడు రోజుల నుంచి హరియాణా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల విషయమై, ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. వాటిని పవన్ కళ్యాణ్‌కి లింకప్ చేస్తూ.. పనికిమాలిన రాతలతో, సోషల్ మీడియా అంతా రోత పుట్టించేస్తూ వచ్చారు వైసీపీ కార్యకర్తలు.

ఫలితాలు రానే వచ్చాయ్. కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్న వైసీపీ కార్యకర్తలకు షాక్ తగిలింది. అటు కాశ్మీర్‌లోనూ కాంగ్రెస్ ఖేల్ ఖతం అయిపోయింది. హరియాణాలోనూ పాపం కాంగ్రెస్ ఓడిపోయింది. దాంతో, తెల్లవారు ఝాము నుంచీ హంగామా చేసిన వైసీపీ కార్యకర్తలు, ఉదయం పది తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

అదేంటో, మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న దుస్థితే, ఇప్పుడు హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలోనూ ఎదుర్కొనడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అధినేత వైఎస్ జగన్, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటున్నాగానీ.. ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో, వైసీపీ శ్రేణులు.. చెట్టుకొకరు, పుట్టకొకరు.. అన్నట్లు చెల్లాచెదురైపోతున్నారు.

వైసీపీకి ఒకప్పుడు బలమైన సోషల్ మీడియా టీమ్ వుండేది. అందులో చాలామంది ఇప్పటికే ఔట్ అయిపోయారు. మిగిలినోళ్ళు.. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో కామెంట్ చేయడానికి కంటెంట్ లేక, ఇతర రాష్ట్రాల్లో రాజకీయాల్లో వేలు పెట్టి, శునకానందం పొందుతున్నారు.. షాక్ ట్రీట్మెంట్లూ ఎదుర్కొనాల్సి వస్తోంది.

అయినా, కాంగ్రెస్ గెలిస్తే వైసీపీకి వచ్చే లాభమేంటి.? కాంగ్రెస్ కోసం ఎందుకింతలా వైసీపీ సోషల్ మీడియా టీమ్, స్పెషల్ డ్యూటీ చేస్తున్నట్లు.? విలీనంపై ఏమైనా స్పష్టమైన సంకేతాలు అధినాయకత్వం నుంచి వైసీపీ సోషల్ మీడియా టీమ్‌కి వచ్చాయని అనుకోవాలా.?

హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయింది.. ఈవీఎం గెలిచిందంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లే కాదు, గత ఐదేళ్ళుగా వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచేసిన నీలి కూలి మీడియా కూడా నెత్తీ నోరూ బాదుకుంటుండడం కొసమెరుపు. ఇందులో నీలి ఎర్నలిస్టుల పైత్యం పతాక స్థాయికి చేరుకోవడం మరో ఆసక్తికర అంశం.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

హిట్-3 వర్సెస్ రెట్రో.. ఎవరి సత్తా ఎంత..?

నేచురల్ స్టార్ నాని చాలా రోజుల తర్వాత మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాను తీసుకెళ్తున్నారు. దసరా తర్వాత హిట్-3 కోసం దేశ వ్యాప్తంగా తన సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ...

పవన్ కళ్యాణ్‌కి ఏమైంది.? అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చాలాకాలంగా ఆయన, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అలాగే,...

నాలుగు వారాల పాటు ప్రభాస్ టూర్.. ఆ విలేజ్ కి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. సలార్-2, కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో...

అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా విషెస్ తెలిపారు. 'అనితర సాధ్యుడు...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...