వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై కౌంటర్ వేసింది. కరోనా వేల పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై దృష్టి పెట్టి పరీక్షలను రద్దు చేయాలంటూ కోరుతున్నారు. కాని ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఈ సమయంలో వైకాపా నాయకులు మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ తెలుగు దేశం పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ నాయకులు కోరినట్లుగా పరీక్షలు రద్దు చేస్తే ప్రతి ఒక్క పిల్లవాడు కూడా మరో లోకేష్ లా తయారు అవుతాడు. అజ్ఞానంతో మిడి మిడి జ్ఞానంతో అవస్థలు పడుతారు అంటూ రోజా ఎద్దేవ చేసింది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరుతాం అంటూ ఆమె ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ నాయకులు విద్యార్థలు జీవితాలతో రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలంటూ ఆమె హెచ్చరించింది.
921554 580156I believe you did an awesome job explaining it. Positive beats having to research it on my own. Thanks 864510
300118 646190I consider something actually particular in this site . 944176
734463 73283Thank you for your quite very good info and respond to you. san jose car dealers 202264
320354 16054Typically I do not read post on blogs, even so I would like to say that this write-up extremely forced me to take a look at and do so! Your writing taste has been surprised me. Thank you, quite fantastic post. 807896