దేవుడి స్క్రిప్ట్: జగన్ వద్దనుకున్న శాసన మండలే వైసీపీకి దిక్కయ్యింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,684FansLike
57,764FollowersFollow

శాసన మండలిని ఖర్చు దండగ వ్యవహారంగా అభివర్ణించారు గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో శాసన మండలిని రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. కేంద్రానికి కూడా ఆ తీర్మానాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం పంపింది.

దానిక్కారణం కూడా లేకపోలేదు. అప్పటికి శాసన మండలిలో టీడీపీకి మెజార్టీ వుంది. దాన్ని జీర్ణించుకోలేక, తాము తెరపైకి తేవాలనుకుంటున్న దిక్కుమాలిన చట్టాలకు, శాసన మండలిలో ఇబ్బందులు వస్తాయన్న భయంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఆ శాసన మండలి లేకపోయి వుంటే, మూడు రాజధానుల పేరుతో, రాష్ట్రాన్ని వైసీపీ మూడు ముక్కలు చేసేదే.! ఆ తర్వాత వైసీపీకి శాసన మండలిలో మెజార్టీ వచ్చిందనుకోండి.. అది వేరే చర్చ.

ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ సభ్యులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. శాసన సభకు ఎలాగూ వైఎస్ జగన్ హాజరు కావడంలేదు. ఈ క్రమంలో శాసన మండలిలో వైసీపీ సభ్యులు మాట్లాడుతున్న మాటల్ని మాత్రమే వైసీపీ ప్రచారం చేసుకోగలుగుతోంది.

చట్ట సభల్లో వైసీపీ ఉనికి అంటే, అది శాసన మండలి ద్వారానే వైసీపీకి సాధ్యమవుతోంది. కానీ, ఇది ఎన్నో రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే, శాసన మండలి సభ్యులు ఒకరొకరుగా వైసీపీకి దూరమవుతున్నారు. కొందరి పదవీ కాలం కూడా ముగియబోతోంది. కొత్త సభ్యులూ సభలోకి అడుగు పెడుతున్నారు. పాత సభ్యులు ఔట్ అయిపోతున్నారు.

టీడీపీ – బీజేపీ – జనసేన కూటమికి శాసన మండలిలో బలం పెరిగితే, ఆ శాసన మండలిని కూడా వైసీపీ బాయ్ కాట్ చేసే అవకాశం లేకపోలేదు.

వైఎస్ జగన్, గతంలో ‘దేవుడి స్క్రిప్ట్’ అనే మాట ఉపయోగించేవారు. ఆ దేవుడి స్క్రిప్టు వల్లనేనేమో, ఏ శాసన మండలిని అయితే జగన్ వద్దనుకున్నారో, ఆ శాసన మండలి మాత్రమే వైసీపీ పరువుని కాస్తయినా కాపాడుతోందిప్పుడు. ఇక్కడా మెజార్టీ కోల్పోతే.. దేవుడి స్క్రిప్టులో అది తదుపరి భాగం అవుతుంది.

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

నాగబంధం కోసం రథయాత్ర.. సంస్కృతిని తదుపరి తరాలకు చేరవేసే ప్రయత్నమన్న అభిషేక్ నామా

ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్రబృందం వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న...

లోకేష్ ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన వినతులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్ అరుదైన ఘనత

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే సంవత్సరంలో తండ్రి–కొడుకుల సినిమాలు విడుదలై, రెండూ...

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్ చరణ్‌ను “Brother from another mother”...