Switch to English

ఆంధ్రప్రదేశ్‌తో మనకి పనేంటి.? విజయమ్మ వ్యాఖ్యల వెనుక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ ప్రశ్నిస్తే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే, అది వారి కుటుంబ వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి వైదొలగి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కి గుడ్ బై చెప్పేసి, వైఎస్ విజయమ్మ తెలంగాణలో సెటిలైపోయారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనుకుంటున్నారు. ఇందులో ఆమెను పూర్తిగా తప్పు పట్టేయాల్సిన పనిలేదు.

కానీ, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకి పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ అనడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల నియోజకవర్గమే వైఎస్ విజయమ్మను అసెంబ్లీకి పంపింది. ఆ విషయాన్ని ఆమె మర్చిపోతే ఎలా.?

ఆ పులివెందుల ఎమ్మెల్యేగా వున్నప్పుడే, ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అనగలిగారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టాక, ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకి పనేంటి.?’ అంటూ తెలంగాణలో మీడియాతో వైఎస్ విజయలక్ష్మి చాలా తేలిగ్గా మాట్లాడేశారు.

ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ.? ఈనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులెక్కడ.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతే, తెలంగాణకు వెళ్ళడానికి వీసా తీసుకోవాలా.? అని ప్రశ్నించిన తెగవ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం తెలంగాణలో పార్టీని ఎత్తేసిన ఘన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.

కన్నతల్లిలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి, తెలంగాణలో రాజకీయాలు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌తో కొట్లాటకైనా సిద్ధమని చెప్పేంత ఘన చరిత్ర వైఎస్ షర్మిలది. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్‌తో పనేంటి.? అని ప్రశ్నించగలిగిన మాటకారితనం వైఎస్ విజయలక్ష్మిది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.? అని ప్రశ్నిస్తూనే, అన్న వైఎస్ జగన్ కోసం చెల్లెలు షర్మిల.. చెల్లెలు వైఎస్ షర్మిల కోసం అన్న వైఎస్ జగన్.. ఒకరికొకరు అండగా వుంటారని వైఎస్ విజయమ్మ చెబుతున్నారంటే.. ఈ కుటుంబ రాజకీయాన్ని ప్రజలే సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రజలెలా పోయినాగానీ, వైఎస్ కుటుంబానికి అధికారం వుండాలి. అదీ రాజకీయమంటే.! ఇవన్నీ చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించకుండా వుంటుందా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...