Switch to English

నాన్నారు చంపబడ్డారు.! ‘అన్న’గార్ని వైఎస్ షర్మిల విచారణ కోరచ్చుగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,725FansLike
57,764FollowersFollow

అంతర్వేది రథం దగ్ధం కేసుని సీబీఐ విచారణకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుగాలి ప్రీతిపై హత్యాచారం కేసు విచారణ బాధ్యతని కూడా సీబీఐకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి భూముల వ్యవహారం కావొచ్చు, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకుల వ్యవహారం కావొచ్చు.. ఇంకో వ్యవహారం కావొచ్చు.. రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని వైసీపీ సర్కారు రంగంలోకి దించుతోంది.

అంతెందుకు, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగానో, అధికార పార్టీకి చెందిన నేతలకు వ్యతిరేకంగానో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, వాటిపైనా కఠిన చర్యలుంటున్నాయ్. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.

మరి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ఎందుకు లైట్ తీసుకున్నట్టు.? అదంటే ప్రస్తుతం సీబీఐ విచారణ పరిధిలో వుంది గనుక, ఏపీ సర్కారు ఏమీ చేయలేదట. అసలంటూ, వైసీపీ సర్కారుకి విచారణ చేతకాకపోవడం వల్లనే కదా, సీబీఐ విచారణను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కోరింది, హైకోర్టుకి వెళ్ళి మరీ సీబీఐ విచారణను సాధించుకున్నది. ఇప్పుడామె ఆ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా కోరారు.

ఇంతటి ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు సంబంధించి విచారణను వైఎస్ షర్మిల ఎందుకు కోరగలుగుతారు.? కానీ, కోరాలి.! ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పాలన రావాలంటూ ఊరూ వాడా తిరిగారామె. గతంలో పాదయాత్ర చేశారు, 2019 ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడామె ఏపీ రాజకీయాల్లోంచి తప్పించుకుని, తెలంగాణ రాజకీయాల్లో సందడి చేస్తున్నారు.

‘మా నాన్నను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపాలనుకుంటున్నారు..’ అంటూ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేయడమెందుకు, నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఇవేవీ జరగవనుకుంటే, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అయినా ఫిర్యాదు చేయొచ్చు.

అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికిది.? తద్వారా రాజకీయంగా లాభపడిందెవరు.? ఇప్పుడు వైఎస్ షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికొస్తుంది.? అలా చేస్తే రాజకీయంగా ఎవరు లాభపడతారు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ఓటు వేసేందుకు హైదరాబాద్ వస్తున్న రామ్ చరణ్..

Ram Charan: మరికొన్ని గంటల్లో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. అన్ని పార్టీల నేతల భవితవ్యాన్ని తెలంగాణ ఓటర్లు నిర్ణయించనున్నారు. ఎన్నికల వేళ...

Mansoor Ali Khan: చిరంజీవి స్థాయి, వ్యక్తిత్వం తెలీని మన్సూర్ ఆలీఖాన్.....

“మంచికి పోతే చెడు ఎదురవడం” అంటే ఇదేనేమో..! సమాజంపై గౌరవం, బాధ్యత ఉన్న వ్యక్తులు జరిగిన తప్పును ప్రశ్నిస్తే అవమానాలేనా..? అదే మరొకరు బహిరంగ వేదికపైనే...

Bigg Boss Telugu7: టిక్కెట్ టు ఫినాలే.! ఇంత సిల్లీగానా.!

మొదటి రౌండ్ కదా.. చాలా చప్పగా వుండడంలో వింతేముంది.? రెండో రౌండ్ కాస్త టఫ్‌గా మారింది.. ఆ తర్వాత ఇంకోటి.. ఇంకాస్త టఫ్.! అంతేనా.? ఇంకేమన్నా...

Animal: ‘యానిమల్ 3గంటల 21 నిముషాల మూవీ కాదు..’ రణబీర్ షాకింగ్...

Animal: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranabir Kapoor) హీరోగా తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న...

Family Star : రౌడీ స్టార్‌ మూవీ గురించి షాకింగ్ పుకారు

Family Star : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా ను...

రాజకీయం

ప్రచారం ముగిసింది.! పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

అధికార బీఆర్ఎస్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఉధృతమైన ప్రచారం వుంటుందని ఊహించలేదు. నిజానికి, మిత్రపక్షం బీజేపీ కూడా జనసేన పార్టీ నుంచి ఇంతటి సహకారాన్నీ, పోరాట పటిమనీ ఊహించి...

కేసీయార్ గెలుపు.! ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఓటమి.!

పోటీ చేసిన రెండు చోట్లా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ గెలవబోతున్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి అలాగే కామారెడ్డి నుంచీ కేసీయార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీయార్ మీద గజ్వేల్‌లో...

టీడీపీ వేరు, టీడీపీ కార్యకర్తలు వేరు.! అంతేనా.?

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి..’ అంటూ ఇటీవల ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా నినదించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్. టీడీపీ అధినేత...

జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ‘జై’ కొట్టిన నారా లోకేష్.!

రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది. తెలంగాణలో అసెంబ్లీ...

యువగళం ఈసారి మరింత ప్రత్యేకం..! కానీ.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆగిపోయిన యువగళం పాదయాత్ర,...

ఎక్కువ చదివినవి

Sreeleela : మరో హిట్ ని శ్రీలీల తన ఖాతాలో వేసుకునేనా…?

Sreeleela : పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన శ్రీలీల తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్ స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 23 నవంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:14 సూర్యాస్తమయం: సా.5:22 ని.లకు తిథి: కార్తీక శుద్ధ ఏకాదశి రా.8:21 ని.వరకు తదుపరి కార్తీక శుద్ధ ద్వాదశి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము: ఉత్తరాభాద్ర సా.5:25...

Chiranjeevi: ‘అద్భుతమైన క్షణాల్లో ఇదొకటి..’ చిరంజీవి ఇన్ స్టా పోస్ట్ వైరల్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) తన కుటుంబంపై ఎంతటి ప్రేమ చూపిస్తారో తెలిసిందే. పండగ, ముఖ్యమైన సందర్భాల్లో కుటుంబమంతా తన ఇంట్లో సందడి చేస్తారు. తోబుట్టువులు, వారి పిల్లలు అందరూ...

జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ‘జై’ కొట్టిన నారా లోకేష్.!

రెండు రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తున్నప్పుడు, ఇరు పార్టీల నాయకులే కాదు, కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో ఒకర్నొకరు కలుపుకుని పోవాలి.! లేకపోతే, పార్టీల ‘పొత్తు’కి అర్థమే లేకుండా పోతుంది. తెలంగాణలో అసెంబ్లీ...

బర్రెలక్క.. షర్మిలక్క.. ఎవరు బెటర్.?

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ కూడా, ఆమెకు మద్దతుగా నిలిచారు. నాగర్ కర్నూలు జిల్లా...