ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో ఢిల్లీలో పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదన్నారు. 2020-21 ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాదని అన్నారు. ప్యాకేజీ కోసం టీడీపీ రాజీపడిందని ఆరోపించారు. ప్రత్యేకహోదా ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలనూ టీడీపీ తాకట్టు పెట్టిందన్నారు. దేవుడి దయతో ఎప్పటికైనా మంచి జరుగుతుందనే అనుకుంటున్నానని చెప్పారు.
చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లతో సేవలందిస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 8 చోట్ల హార్బర్లు ,16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ గ్రామ స్థాయిలో ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాయన్నారు. కొవిడ్ పరిస్ధితుల్లో రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం జగన్ అన్నారు.
491527 675406Nowhere on the Internet is there this much quality and clear info on this subject. How do I know? I know because Ive searched this subject at length. Thank you. 910855
186512 446138I undoubtedly didnt realize that. Learnt some thing new nowadays! Thanks for that. 112341
490379 633341Its truly a great and beneficial piece of info. Im pleased which you just shared this valuable information with us. Please stay us informed like this. Thank you for sharing. 810635