నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జగన్.! జోకేస్తే, నవ్వరేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,473FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తనకిచ్చిన స్క్రిప్టుని అర్థం చేసుకుని మాట్లాడతారో, అర్థం చేసుకోకుండానే చదివేస్తారో.. వైసీపీ శ్రేణులకే అర్థం కాని వ్యవహారం.!

అధికారంలోకి వచ్చింది మొదలు, మీడియాని ఫేస్ చేయడానికి వైఎస్ జగన్ నానా తంటాలూ పడ్డారు. రాసిచ్చిన స్క్రిప్టుల్ని సరిగ్గా చదవలేక, ట్రోల్స్ అలాగే మీమ్స్‌కి బోల్డంత కంటెంట్ ఇచ్చేశారు వైఎస్ జగన్
మోహన్ రెడ్డి. ఐదేళ్ళ ‘అధికారం’ అటకెక్కిపోయిందిప్పుడు. ఆయన జస్ట్ ఎమ్మెల్యే అంతే.!

మామూలుగా అయితే, ఓటమికి కారణాల్ని వెతుక్కోవాలి.. పోస్టుమార్టమ్ జరగాలి.. తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది మానేసి, ‘మోసపోయాం’ అంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. ‘ఆప్యాయతలు, అనురాగాలు ఏమైపోయాయో అర్థం కాలేదు’ అంటూ ప్రజల మీద నిందలు వేయడం మొదలు పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.

ఇది చాలదన్నట్టు, ‘నేను చాలా నిజాయితీపరుడ్ని.. ముక్కుసూటి మనిషిని..’ అంటూ తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చేసుకున్నారు వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాల ముందర, పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ. దాంతో, వైసీపీ నేతలకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు.

వైఎస్ జగన్ నిజాయితీపరుడైతే, ఆయన మీద దాదాపు మూడు డజన్ల కేసులు, అవీ అక్రమాస్తులకు సంబంధించి చార్జిషిట్లు కూడా నమోదైన కేసులు ఎందుకుంటాయ్.? ముక్కుసూటి మనిషి అయితే, ముఖ్యమంత్రి హోదాలో మీడియాని ఫేస్ చేయడానికి ఎందుకంతలా ఐదేళ్ళపాటు నానా తంటాలూ పడ్డారు.?

వైసీపీ హయాంలో అదేదో రాజ్యాంగం నడిచినట్లు, వైసీపీ డిక్షనరీలో ‘నిజాయితీ, ముక్కుసూటితనం’ అనే మాటలకు వేరే అర్థాలున్నాయేమో.!

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

పోలవరం పూర్తికి డెడ్‌లైన్.. 2027 మార్చికి ప్రాజెక్టు సిద్ధం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను 100 శాతం పూర్తి చేసి జాతికి అంకితం...

ఎక్కువ చదివినవి

Rashmika: నా కెరీర్లోనే క్లిష్టమైన సీక్వెన్స్ ఇది.. సవాల్ గా తీసుకున్నా: రష్మిక

Rashmika: హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. ఏకంగా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోవడం అంటే ఎంత హార్డ్ వర్క్, టాలెంట్ ఉండాలో. దీనిని నిరూపించి సాధించారు రష్మిక...

గుట్టుపల్లి రైతులకు గుడ్ న్యూస్.. 22ఏ జాబితా నుంచి 2,074 ఎకరాల విముక్తి

బేతంచెర్ల మండలం గుట్టుపల్లి రైతులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో వక్ఫ్ ఆస్తులుగా పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 2,074 ఎకరాల పట్టా భూములను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం...

ముద్రగడ పద్మనాభంకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం, డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బుధవారం ఉదయం ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకుని ఈ...

Daily Horoscope: కర్కాటక రాశికి కుటుంబ సంతోషం.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జులై 12 , 2026 ఆదివారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈ రోజు (జులై 12, 2026) గ్రహస్థితులు 12 రాశుల వారిపై భిన్నమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి,...

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....