జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ హస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దడం కోసం నాడు-నేడు పేరిట అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జూలై 1 నుంచి మరికొన్ని 108, 104 నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలు కొనుగోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 108 వాహనాలకు సంబంధించి 412 కొత్త వాహనాలు వస్తున్నాయని ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జన్ రావు తెలిపారు.
104 వాహనాలు కొత్త మరో 656 వరకు వస్తాయని ఆరోగ్య శ్రీ సీఈవో తెలిపారు. ప్రతి జిల్లాలో 108లో కొత్త అంబులెన్స్లు అందుబాటులోకి వస్తాయి. ఈ అంబులెన్స్ల్లో మొబైల్ వెంటిలేటర్, ఈసీజీతోపాటు అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుంది.
451789 581094I discovered your blog internet site on bing and appearance several of your early posts. Preserve up the extremely great operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far more on your part down the road! 397068