Switch to English

అధికారులపై అక్కసు.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మొట్టికాయలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,476FansLike
57,764FollowersFollow

సీనియర్‌ అధికారులపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అసహనంతో ఊగిపోతోందా.? అంటే, ‘అవును’ అని చెప్పడానికి ఇటీవలి కాలంలో చాలా సంఘటనల్ని ఉదాహరణలుగా చెప్పొచ్చేమో. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అతి కొద్ది కాలంగానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘పక్కన’ పెట్టింది. చీఫ్‌ సెక్రెటరీగా పనిచేసిన ఆయనపై బాహాటంగా ఆరోపణలు అయితే చేయలేదుగానీ, అత్యంత అవమానకరంగా ఆయనపై బదిలీ వేటు వేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అప్పట్లో ఈ విషయమై నానా యాగీ జరిగింది.

మరోపక్క, సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై అయితే ఏకంగా సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మధ్యనే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపైనా అనేక ఆరోపణలు చేస్తూ, సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. కాగా, తనపై పడ్డ సస్పెన్షన్‌ వేటుని జాస్తి కృష్ణ కిషోర్‌, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌లో సవాల్‌ చేశారు. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు పడినట్లు ప్రచారం జరుగుతోంది. జాస్తి కృష్ణ కిషోర్‌, కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు క్యాట్‌ అనుమతివ్వడమే ఇందుకు నిదర్శనం.

మరోపక్క, ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పేలా లేవు. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం విదితమే. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం వేతనం చెల్లించకపోవడం గమనార్హం. ఈ విషయమై ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే క్యాట్‌ని ఆశ్రయించిన విషయం విదితమే. ఏదిఏమైనా అధికారుల విషయంలో ప్రభుత్వాలు అత్యుత్సాహంతో తీసుకునే చర్యలు ఇలాగే బెడిసి కొడుతుంటాయి. అయినాగానీ, ప్రభుత్వాల తీరు మారడంలేదు.

రాజకీయ కక్ష సాధింపులకి ‘అధికారం’ భలేగా ఉపయోగపడ్తోందిగానీ, పదే పదే మొట్టికాయలు వేయించుకోవడం ప్రభుత్వాధినేతలకు అస్సలేమాత్రం మంచిది కాదు. సస్పెండ్‌ అవడం ద్వారా సదరు అధికారుల ఇమేజ్‌కి కొంత డ్యామేజ్‌ అయ్యే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో, క్యాట్‌ని ఆశ్రయించి ఉపశమనం పొందితే మాత్రం.. అది ఆయా అధికారులకు, ఆయా ప్రభుత్వాలపై సాధించిన ఘనవిజయంగానే పరిగణించాల్సి వస్తుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...