Switch to English

టంగుటూరి, అబ్దుల్ కలాం పేర్లు మార్పు..! ప్రభుత్వం ఆలోచన..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,471FansLike
57,764FollowersFollow

గత ప్రభుత్వ హయాంలో ఒంగోలులోని విశ్వవిద్యాలయంకు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు, కనిగిరిలో ట్రిఫుల్‌ ఐటీ భవనానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పేర్లు పెట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ రెండు విద్యాసంస్థలను మంజూరు చేసినా విశ్వవిద్యాలయ భవనాలకు పునాది పడలేదు. ట్రిఫుల్‌ ఐటీ తరగతులను కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించారు. తర్వాత జిల్లాలో ఈ భవనాల నిర్మాణానికి పామూరు మండలంలో ఒక స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు.

 

ప్రతిపక్ష నేతగా జగన్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ట్రిఫుల్‌ ఐటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ట్రిఫుల్‌ ఐటీ భవనాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన స్థలం అనువైంది కాదంటూ నియోజకవర్గంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు  వ్యవహారం ముందుకు వెళ్లలేదు. ఇడుపులపాయలో జరుగుతున్న ట్రిఫుల్‌ ఐటీ తరగతులను ఒంగోలుకు మార్పించారు. విద్యాశాఖ మంత్రి సురేష్‌ ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ రెండు భవనాలు పూర్తి చేయాలని భావించారు.

 

విశ్వవిద్యాలయం, ట్రిఫుల్‌ ఐటీ పేర్లు మార్పుకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో పేర్ల మార్పుకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. టంగుటూరు ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా మార్చి ప్రజల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి సురేష్‌ భావించి.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా విద్యాశాఖలో పనిచేస్తున్న పోలా భాస్కర్‌ పేరును పరశీలిస్తున్నట్టు సమాచారం.

 

ఇందుకు గవర్నర్ ఆమోదం కోసం ఉన్నతాధికారులు ఆర్డినెన్స్‌ ఫైలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ట్రిపుల్‌ ఐటీకి అబ్దుల్‌ కలాం పేరు మార్చి వైఎస్సార్‌ ట్రిఫుల్‌ ఐటీగా పేరు మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి సురేషే ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....