ఈ గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుంచే వెళ్లిపోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం ప్రశాంత్ కిశోర్ టీమ్ రంగంలోకి దిగుతోందని అన్నారు. ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు,, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఎన్నకల మూడ్ లోకి షిఫ్ట్ అవుతూ పర్యటించాలని ఆదేశించారు. గాంధీ జయంతి రోజు నుంచి తాను రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటానని.. ఏ ఎమ్మెల్యే, మంత్రిపై ప్రజా వ్యతిరేకత తనకు ఎదురుకాకూడదని ఆయన స్పష్టం చేశారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను పార్టీ శ్రేణులు గట్టిగా తిప్పికొట్టాలని అన్నారు. దీంతో మరో ఏడాది తర్వాత ఊపందుకుంటుందని భావించిన ఎన్నికల ఫీల్ ను సీఎం జగన్ ఇప్పటినుంచే తీసుకొచ్చారని అంటున్నారు.
734987 45226Not long noticed concerning your internet internet site and are nonetheless already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice weblog. ill be bookmarking maintain visiting this internet site genuinely generally. 681338
61451 166686Hello I identified the No cost Simple Shopping Icons Download | Design, Tech and Internet post really interesting therefore Ive included our track-back for it on my own webpage, continue the fantastic job:) 951385