కరోనా ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదు. ఇండియాలో ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్ లు ఎంపీలు ఎంఎల్ఏలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా కరోనా భయపెడుతూనే ఉంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఆయన ప్రస్తుతం స్వీయ నిర్బందంలో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఒకొక్కరికి చొప్పున కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవుతోంది.
తాజాగా యడ్యూరప్ప కూతురు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థాణ అయ్యింది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో యడ్యూరప్పతో పాటు ఆయన కూతురు కూడా చికిత్స పొందుతున్నారు. నిన్న యడ్యూరప్ప అధికారికంగా కోవిడ్ బారిన పడ్డట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు ఆయన కూతురుకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని వైధ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దేశంలో కరోనా బారిన పడ్డ ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
925330 689877Hello. impressive job. I did not expect this. This is a great story. Thanks! You made certain fine points there. I did a search on the topic matter and discovered the majority of folks will have the same opinion along with your blog. 497394