పెట్రోల్ బంకుల ముందర వైసీపీ ఆందోళనలు: అట్టర్ ఫ్లాప్ షో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,670FansLike
57,764FollowersFollow

పెట్రోల్ బంకుల దగ్గర చాంతాడంత క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆయిల్ కంపెనీలకీ, పెట్రోల్ బంకులకీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సహా, చాలా కాారణాలున్నాయి పెట్రోల్, డీజిల్ కొరతకి సంబంధించి. అమెరికా – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో చమురు కష్టాలు నెలకొన్నాయి.

పైగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ పూర్తవగానే పెట్రో ధరలు గణనీయంగా పెరుగుతాయనీ, ఈసాిర పెట్రోల్ 150 రూపాయల మార్క్‌ని టచ్ చేస్తుందంటూ జాతీయ స్థాయిలో విపక్షాలు, వాటికి అనుకూలంగా పని చేసే మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

దాంతో, పెట్రోల్ బంకుల వైపు సహజంగానే వాహనదారులు పరుగులు పెడుతున్నాయి. అదనంగా, ఇప్పుడు నడుస్తున్నది వేసవి సీజన్. జనరేటర్లు సహా, పారిశ్రామిక అవసరాల నిమిత్తం డీజిల్ వినియోగం ఎక్కువవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, కారణాలు చాలానే వున్నాయ్.

పానిక్ ప్రభావంతో, అవసరానికి మించి వాహనదారులు పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తున్నారు. పెద్ద పెద్ద టిన్నులతో పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నారు. దాంతో, పెట్రోల్ బంకులూ, ఈ తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. వాస్తవంగా, తెలుగు రాష్ట్రాల్లో వున్న పరిస్థితి ఇది.

సరిగ్గా ఇదే టైమ్ అనుకుని, రాజకీయ రచ్చకు తెరలేపింది వైసీపీ. పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆందోళనలు.. అంటూ, ఆ పార్టీ అధినాయకత్వం పిలుపినిచ్చింది. పలువురు వైసీపీ నేతలు, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్ళారు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా.

అయితే, వైసీపీ శ్రేణుల్ని చూసి, వాహనదారులు విసుక్కున్నారు. కారణం, వారి ఆందోళనలతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరగడమే. తెలంగాణలో కూడా పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బందికర పరిస్థితులున్న దరిమిలా, వైసీపీ చేస్తున్న నీఛ రాజకీయం బట్టబయలైపోయిందని నెటిజనం కూడా ఏకిపారేస్తున్నారాయె.

విదేశాల్లో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన సమాచారం ఇవ్వలేదో, లేదంటే.. ముందూ వెనుకా చూసుకోకుండా పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలకు ఆయనే పిలుపునిచ్చారో.. కారణం ఏదైతేనేం, ఇదొక అట్టర్ ఫ్లాప్ షో అయి కూర్చుంది.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

హైడ్రాపై హిట్లర్ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. జూన్ 6న జరిగిన ఒక కార్యక్రమంలో హైడ్రా (HYDRAA) సంస్థ పేరుకు సంబంధించిన వివరణ ఇస్తూ చేసిన...

Daily Horoscope: కర్కాటకకు శుభవార్తలు.. ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త

జూన్ 14 , 2026 ఆదివారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జూన్ 14, 2026 ఆదివారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను...

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

ఎల్జీ బాధితులకు పరిహారం ఇచ్చిందెవరు?.. కూటమి సర్కార్‌తో నెరవేరిన న్యాయం

విశాఖలో 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది తీవ్ర ఆరోగ్య...