Switch to English

7 wonders: ప్రపంచ 7వింతల సందర్శన 6రోజుల్లోనే.. గిన్నీస్ రికార్డు ఇలా సాధించాడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

7 wonders: ప్రపంచంలోని ఏడు వింతలను అతి తక్కువ సమయంలో సందర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు ఈజిప్టుకు చెందిన మాగ్దే ఐసా (Magdy Eissa). ప్రస్తుతం ఇతడి సాహసగాధ వార్తల్లో నిలిచింది. గతంలో ఇంగ్లాండుకు చెందిన జేమీ మెక్ డొనాల్డ్ 6రోజుల 17గంటల్లో చేసిన ఈ సాహసయాత్రను మాగ్దే.. 6రోజుల 11గంటల 52నిముషాల్లో (4గంటలు వేగంగా) పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనిని గిన్నీస్ బుక్ గుర్తించి తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

మాగ్దే తన యాత్రను చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో మొదలుపెట్టి ఆగ్రాలోని తాజ్ మహల్, జోర్డాన్ లోని పురాతన నగరం పెట్రా, ఇటలీలోని రోమ్ కొలీజియం, బ్రెజిల్ లోని క్రీస్ట్ ఆఫ్ రిడీమర్, పెరులోని మచుపిచు, మెక్సికోలోని షింషెన్ ఇట్జా పురాతన నగరాన్ని సందర్శించి యాత్రను పూర్తి చేశారు. యాత్ర మొత్తం ఎక్కడా ప్రైవేటు వాహనాలు ఉపయోగించకుండా కేవలం ప్రజా రవాణాల్లోనే ప్రయాణించడం విశేషం. యాత్రను ప్లాన్ చేసుకునేందుకు ఏడాదిన్నర సమయం పట్టిందని మాగ్దే చెప్పుకొచ్చారు.

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్ కోసం ‘రాక్’ సాలిడ్ టైటిల్..!

లాస్ట్ ఇయర్ దేవర 1 తో అదరగొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్...

పిఠాపురం వర్మ విషయంలో వైసీపీ అత్యుత్సాహం.. దేనికి సంకేతం.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఆటలో అరటిపండు అంతే. ఆ పార్టీకి వున్న 11 అసెంబ్లీ సీట్లతో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం...

వైకాపా ఫీజు పోరుపై లోకేష్ ధ్వజం

శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై వైకాపా వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. మండలి ఛైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు....