సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పిస్తున్నా కానీ ఇంకా ఆ ఉచ్చులో పడేవాళ్ళు ఉంటున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే డబ్బులొస్తాయని నమ్మి మోసపోయింది. మొత్తంగా 14,75,000 రూపాయలను మోసగాళ్లకు సమర్పించుకుంది.
వివరాలికి వెళితే బిటెక్ విద్యార్థిని సైబర్ ఉచ్చులో పడి వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. మొదట కొన్ని రోజుల్లో 2 వేలు, 3 వేల రూపాయలు రావడం మొదలయ్యాయి. అనంతరం ఆన్లైన్ లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో రిటర్న్స్ వస్తాయని చెబితే నమ్మింది.
వచ్చిన డబ్బులకు పన్నులు కట్టాలని చెప్పడంతో వారం రోజుల్లోనే 14 లక్షల 75 వేల రూపాయలను పంపింది. తన దగ్గర డబ్బులు సరిపోక బ్యాంక్ నుండి లోన్ తీసుకుని మరీ వారికి సమర్పించుకుంది.
377757 963935I dugg some of you post as I thought they were extremely beneficial invaluable 800980
790159 91707Some actually wondrous function on behalf with the owner of this internet site, perfectly great topic material . 525715