Switch to English

మండలి రద్దు నిర్ణయం టిడిపికి లాభం చేకూరుస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. మూడు రాజధానులు అంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ చేతల దగ్గరికి వచ్చే సరికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు. ఇబ్బందుల నుంచి బయటపడటం అంటే అంత తేలికైన విషయం కా దు అన్నది వాస్తవం.

ఇప్పటికే రాష్టానికి పుట్టెడు అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ. 700 కోట్లు వడ్డీ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఇంత మొత్తంలో వడ్డీలు కడుతున్న ప్రభుత్వం ఎందుకు మరలా ఇప్పుడు తిప్పలు తెచ్చుకుంటుందో తెలియడం లేదు. ఒక్క రాజధాని అంశమే మహా భారంగా మారిన ఈ రోజుల్లో మూడు రాజధానులు అంటే మహా కష్టం. మూడు ప్రాంతాలకు ప్రజలు తిరగాలి అన్నా, మూడు రాజధానుల్లో మంత్రులు ఉండాలి అన్నా చాలా కష్టమైపోతుంది.

దీనికి తోడు ఇప్పుడు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మండలి రద్దు ఫలితంగా ఇబ్బందులు వస్తాయని ప్రభిత్వానికి మచ్చ ఏర్పడుతుందని అంటున్నారు ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా మండలి వలన ఉపయోగం లేదని స్పష్టంగా చెప్తోంది.

మండలి వలన రోజుకు కోటి వరకు ఖర్చు అవుతున్నట్టు చెప్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురావాల్సిన అవసరం గురించి, బిల్లుల పై చర్చించే అంశాల గురించి ఆయన పలుమార్లు చట్టసభల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే మండలిని ఆయన తనయుడు తప్పుపడుతూ రద్దుకు ప్రతిపాదించారు.

దీనిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నది. బిల్లును అడ్డుకున్నందుకే కాముండా, సభలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని రద్దుకు తీర్మానం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ వర్గీయులు ఎక్కువగా ఉన్న మండలిని రద్దు చేయడం అంటే వారిని వ్యతిరేకించినట్టే అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి. ప్రతిపక్షాలు అన్ని కలిసి ఈ విషయంలో పోరాటం చేస్తే వైకాపా దూకుడు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే పార్టీల కంటే కూడా ప్రజలే అధికంగా నష్టపోతారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...