Switch to English

పత్రికల శానిటైజేషన్‌.. ఇలాగైనా భయం తగ్గేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

కరన్సీ నోటుని తీసుకోవడానికి కూడా జనం ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. కానీ, తప్పడంలేదు. వీలైనంతవరకు డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు జనం మొగ్గుచూపుతున్నారంటే.. ‘కరోనా వైరస్‌’ భయం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. కానీ, వార్తా పత్రికలు చాలా సేఫ్‌.. అంటూ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు కూడా ఈ విషయమై వార్తా పత్రికల తరఫున మాట్లాడుతున్నారు. ‘వార్తా పత్రికల మీద గంట సేపు మాత్రమే కరోనా వైరస్‌ వుండే అవకాశముంది. ఓ గంట సేపు వార్తా పత్రికను బయట వదిలేయండి..’ అని ఓ డాక్టర్‌ చెప్పడం గమనార్హం.

కానీ, జనాల్లో వున్న భయాలు తొలగిపోవడం అంత తేలిక కాదు. ‘పేపర్‌ చూడకపోతే వచ్చే నష్టమేంటి.?’ అన్న భావనతో జనం వున్నారు. ఎలాగూ వార్తా పత్రికలకు సంబంధించి ఇ-పేపర్‌ అందుబాటులోనే వుంటోంది. సో, ఇప్పుడెంతగా మొత్తుకున్నా పత్రికల వైపు జనం చూసేందుకు అవకాశమే లేదు.

ఇదిలా వుంటే, ‘శానిటైజర్‌ వాడుతున్నాం..’ అంటూ సాక్షి మీడియా, జనాన్ని ‘ఎడ్యుకేట్‌’ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి, పత్రికల ప్రింట్‌ ఆపేద్దామనే ప్రతిపాదన వచ్చిందట.. దానికి దాదాపుగా అందరు మీడియా అధిపతులూ ‘ఓకే’ చెప్పారనీ, అయితే, ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మాత్రం ఒప్పుకోలేదనీ, ఆయనే శానిటైజేషన్‌ అనే ప్రతిపాదన తెచ్చారనీ, దానికి సాక్షి సహా మిగతా పత్రికలన్నీ ‘ఓకే’ చెప్పక తప్పలేదనీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జర్నలిస్టులు తమ పని తాము చేసినా, పత్రికలు బయటకు రావాలంటే మళ్ళీ అదో పెద్ద కథ. ఆ వార్తా పత్రిక, పాఠకుల ఇళ్ళకు చేరాలంటే మళ్ళీ అదో ప్రసహనం. ఇవన్నీ ఎందుకు దండగ.? పైగా, ప్రకటనలు కూడా తగ్గిపోయాయ్‌.! దాంతో, కొన్నాళ్ళు.. అంటే, లాక్‌ డౌన్‌ పూర్తయ్యేదాకా ప్రింట్‌ ఆపేయడమే శ్రేయస్కరమని మెజార్టీ మీడియా సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినా, రామోజీరావు అందుకు ససేమిరా అనడంతోనే.. వ్యవహారం మొదటికొచ్చిందని అనుకోవాలేమో.

ప్రపంచంలో అన్ని విభాగాలూ కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.. ప్రింట్‌ మీడియా కూడా అందుకు అతీతమేమీ కాదు. వెబ్‌ మీడియాకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. దురదృష్టవశాత్తూ వెబ్‌ మీడియా ముసుగులో కొందరు ఫేక్‌ వార్తల్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...