Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: వైసీపీకి ఢిల్లీలో అక్షింతలు పడ్డాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఢిల్లీకి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు చీవాట్లు పెట్టారని బాధ్యతారాహిత్యంతో కథనాలు వండి వడ్డిస్తారా.? అసలు అలాంటి పరిస్థితి వుంటుందా.? ఏ కేంద్ర ప్రభుత్వం తరఫున అయినా ఢిల్లీ పాలకులు, రాష్ట్ర పాలకుల్ని ఉద్దేశించి చీవాట్లు పెడతారా.? ఇదెక్కడి రాజకీయం.?’ అంటూ ఎల్లో మీడియా కథనాలపై వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి (సలహాదారు) తెగ గుస్సా అయిపోయారు.

నిజమే.. ప్రధాని కావొచ్చు, ఇతర కేంద్ర మంత్రులు కావొచ్చు.. ముఖ్యమంత్రికి చీవాట్లు పెట్టే పరిస్థితే వుండదు. అది వైఎస్‌ జగన్‌ విషయంలో అయినా, చంద్రబాబు విషయంలో అయినా, ఇంకెవరి విషయంలో అయినా ఒకేలా వుంటంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ‘బ్లూ మీడియా కథనాలు’ ఒక్కసారి చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి తాను చెప్పిన నీతుల్లో ఎంత చిత్తశుద్ధి వుందో అర్థమయిపోతుంది.

కేంద్రం – రాష్ట్రం అనే స్థాయిలో చీవాట్లు వుండకపోవచ్చు.. ఢిల్లీ పర్యటనల్లో.. ఇతరత్రా రాజకీయ పరమైన సమావేశాలూ వుంటాయి. వాటిల్లో మాత్రం, ఆక్షేపణలు ఖచ్చితంగా వుండేందుకు అవకాశముంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందూ మతంపై పలువురు వైసీపీ నేతలు చేస్తోన్న అడ్డగోలు వ్యాఖ్యలు.. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళి తీరతాయి. బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు కూడా కేంద్ర మంత్రి అమిత్‌ షా దృష్టికి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు.

ఢిల్లీలో జగన్‌ టూర్‌ సందర్భంగా అమిత్‌ షా ఏం మాట్లాడారోగానీ, సజ్జల రామకృష్ణారెడ్డి తమ మంత్రి కొడాలి నానికి సుద్దులు చెప్పారు ప్రధానిపై మంత్రిగారి జుగుప్సాకర వ్యాఖ్యల నేపథ్యంలో. ఇదొక్కటి చాలు.. వైసీపీ ముఖ్య నేతలకు ఢిల్లీలో అక్షింతలు పడ్డాయని చెప్పడానికి. ‘అబ్బే, ఆ పరిస్థితే వుండదు..’ అని సజ్జల బుకాయింపుల్లో అసలు విషయం ఇలా తేటతెల్లమైపోయాక.. వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోకుండా వుంటాయా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...