Switch to English

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది హీరోయిన్ ఎంపిక. చిరంజీవి సరసన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పలుమార్లు ఈ కాంబినేషన్ ప్రయత్నాలు జరిగినా వర్కౌట్ కాలేదని, కానీ ఈసారి కథ, పాత్ర బలంగా ఉండటంతో ఐశ్వర్య కూడా సానుకూలంగా స్పందించినట్టు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే, ఇదే ఆమె తొలి పూర్తి స్థాయి తెలుగు సినిమా అవుతుందని టాక్.

ఇక ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.20 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారని, షూటింగ్ సమయంలో ఆమె స్టే, సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలనే షరతులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ అన్ని విషయాలు కుదిరితేనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అంటున్నారు.

దీంతో పాటు మరో ఆసక్తికర విషయం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. చిరంజీవి – మోహన్‌లాల్ కాంబినేషన్ అంటేనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుందని, ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు బలంగా మారుతుందని అభిమానులు అనుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో సాగే కథలో మోహన్‌లాల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా, మోహన్‌లాల్ కీలక పాత్రలో ఉంటే మెగా 158 సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

శాశ్వతంగా అసెంబ్లీకి వైసీపీ గుడ్ బై చెప్పేస్తుందా?

అసెంబ్లీ అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు గిట్టడంలేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు భయపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీకి...

Ram Charan: కవలలకు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31, 2025న కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఒక బాబు, పాప వీరికి జన్మించారు. కొణిదెల, కామినేని కుటుంబసభ్యులే...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న ధీమా

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్...

లోకేష్: ‘యువతకు ఉద్యోగాలే మా లక్ష్యం’ – మండలిలో 99 పైసల భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ

శాసనమండలిలో పరిశ్రమలకు 99 పైసలకే భూముల కేటాయింపులపై తీవ్ర స్థాయిలో వాడీవేడి చర్చ జరిగింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా సమాధానం ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ...

పెద్దికి ఆర్‌.ఆర్‌ టచ్.. రామ్ చరణ్ ఇంట్రోతో థియేటర్లు దద్దరిల్లే సూచనలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది తాజా అప్‌డేట్‌తో మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు...