తమిళనాడులో దారుణం జరిగింది. ఒక భార్య తన భర్తను సన్నిహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఇందుకు గాను ఆమె చెబుతున్న కారణం మరింత విచిత్రంగా ఉంది. భర్త శృంగార కోర్కెలను తట్టుకోలేక తాను అతడిని చంపేశాను అంటూ పోలీసుల ముందు చెప్పి ఆశ్చర్యపర్చింది. అయితే ఈ కేసులో పోలీసులు మరియు భర్త తరపు బంధువుల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు బంధువుల కథనం ప్రకారం.. 34 ఏళ్ల సుధీర్ ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉపాద్యాయురాలు అయిన అరివుల్ సెల్వంను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇటీవల సుధీర్ను తిరుమంగలంలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. ఆమె అక్కడ నుండి వెళ్లి పోవడంతో సుధీర్ బందువులకు సమాచారం ఇచ్చారు. సుధీర్ మృతిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన వారు అరివుల్ ను ప్రశ్నించగా ఔను నేనే చంపేశాను.
బాలమణి మరియు ఆమె కుమారుడు సుమైర్తో కలిసి సుధీర్ను చంపినట్లుగా ఒప్పుకుంది. తనను అసహజ శృంగారంకు బలవంతం చేసేవాడని ఆ కారణంగానే ఆయన్ను చంపేసినట్లుగా చెప్పుకొచ్చింది. అతడు కోరినట్లుగా వినకుంటే చాలా దారుణంగా ప్రవర్తించేవాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ రాత్రి కూడా తాగి వచ్చిన సుధీర్ తనతో అసహజ శృంగారం కోరగా నిద్ర మాత్రలు ఇచ్చాను. దాంతో గాఢ నిద్రలోకి వెళ్లి పోయాడు. ఆ తర్వాత తలకు పాలథిన్ కవర్ పెట్టి చంపేశాను అంటూ నిజం ఒప్పుకుంది.
471583 256959Extremely educating story, saved your site for hopes to read far more! 27926
733012 581892As soon as I discovered this internet site I went on reddit to share some with the enjoy with them. 599148
775954 799252Hello my family member! I wish to say that this post is wonderful, great written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 607760