Switch to English

వైఎస్సార్ హత్య: సునీతా రెడ్డిలా షర్మిల ఎందుకు న్యాయపోరాటం చెయ్యట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల.! ఆరోపించడం చాలా తేలిక.! కానీ, నిరూపించేదెవరు.? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలున్నాయ్ జాతీయ స్థాయిలో. రాష్ట్రాల స్థాయిలో సీఐడీ లాంటి దర్యాప్తు సంస్థలూ వున్నాయ్.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే ఆయన అకాలమరణం చెందారు. వాస్తవానికి అప్పట్లోనే చాలామందికి చాలా అనుమానాలు కలిగాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై. కానీ, అది కేవలం హెలికాప్టర్ ప్రమాదమేనని విచారణలో తేల్చారు.

తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సంతకాల సేకరణ చేపట్టారంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ జగన్ కక్కుర్తి పడ్డారనే ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలా ఆరోపించినోళ్ళంతా ఇప్పుడు వైఎస్ జగన్ పంచనే వున్నారు.

రాజకీయం అంటేనే ఇంత.! ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత ‘మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారు..’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి హోదాలో వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, వైఎస్సార్ మరణం మీద వైఎస్ జగన్ ఎలాంటి ప్రత్యేక విచారణకూ ఆదేశించలేకపోయారంటే, దానర్థమేంటి.?

ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోతే, న్యాయస్థానాల్ని ఆశ్రయించే వీలుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి ఏ స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్నారో చూస్తున్నాం.

మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావొచ్చు, వైఎస్ విజయమ్మ లేదా వైఎస్ షర్మిల కావొచ్చు.. ఎందుకు వైఎస్సార్ హత్య వెనుక కుట్రను ఛేదించేలా న్యాయపోరాటం చేయలేకపోయారు.? రాజకీయం అంటేనే ఇంత.! ఎన్నికల్లో ఓట్లు కావాలి.! వైఎస్సార్ ఫొటోతో మాత్రమే కాదు, ఆయన మరణంపై అనుమానాలలు రేకెత్తించి కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు. ఇది ఓ స్పెషల్ పొలిటికల్ ట్రిక్ అంతే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...