Switch to English

లడ్డూ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన లోకేష్.. అదే మేలు చేసిందా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించాడో.. ఎన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమిని అధికారంలోకి తేవడానికి శక్తి వంచన లేకుండా కష్టపడ్డ వారిలో లోకేష్ కూడా ముందుంటాడు. అలాంటి లోకేష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందుబాటులో ఉండకపోయినా కూడా.. లోకేష్ ప్రజాదర్బార్ పేరుతో ప్రజలకు నిత్యం దగ్గరే ఉంటున్నాడు. ఇప్పటి వరకు వేల మందికి ఆయన సాయం చేస్తున్నాడు.

కానీ దానికి పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు. ఇక విజయవాడ వరదల సమయంలో కూడా లోకేష్ సైలెంట్ గానే పని చేసుకున్నారు. విజయవాడలోనే ఉండి బాధితులకు సాయం అందించాడు. కానీ దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో కూడా చాలా వరకు సైలెంట్ గానే ఉండిపోయాడు. దాంతో లోకేష్ పేరు లడ్డూ విషయంలో పెద్దగా వినిపంచలేదు. చివరకు లడ్డూ కల్తీ విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. కల్తీ జరిగిందనడానికి ఆధారాలు ఏవి అంటూ ప్రశ్నిస్తే.. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ కూడా చేతులు పైకెత్తేశారు.

దీంతో ఈ విషయంలో బాగా ప్రచారం అయిన వారిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కానీ లోకేష్ పై మాత్రం రావట్లేదు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ హైలెట్ ఉంటున్నారు. కాబట్టి తాను మూడో పవర్ సెంటర్ కాకూడదనే ఉద్దేశంతోనే లోకేష్ ఇలా సైలెంట్ గా ఉంటున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి లోకేష్ తీరు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

విజయాలకు బాధ్యత తోడైతే….

అల్లు అర్జున్ — ఈ రోజు ఈ పేరు ఒక సెన్సేషన్. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పేరు ఒక బ్రాండ్ అయ్యింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పేరు సినిమాల...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

కోవా బన్ విషయంలోనే అలా స్పందిస్తే, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇంకెంత స్పందించాలి?

కోవా బన్ ఘటనలో కేవలం అనుమానాల ఆధారంగా, ఎలాంటి ల్యాబ్ రిపోర్టులు లేకుండానే ఒక వ్యక్తిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు జరిగిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న అనుమానానికే పెద్ద దుమారం...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

నన్నయ్య యూనివర్సిటీపై ఆరోపణలు.. అనుమతుల అక్రమాలపై లోకేష్ హెచ్చరిక

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల విషయంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు....