Switch to English

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,804FansLike
57,764FollowersFollow

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కాబట్టి ఈసారి దిల్ రాజు వేణుకి బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తుంది. నితిన్ హీరోగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైనా అదిరిపోతుంది అనిపించేలా ఉందట. ఐతే నితిన్ ఎల్లమ్మ కోసం సాయి పల్లవిని అడిగారట మేకర్స్. ఆమెకు కథ నచ్చినా డేట్స్ క్లాష్ వల్ల సారీ అనేసిందట.

ఐతే సాయి పల్లవి కాకపోతే సెకండ్ ఆప్షన్ గా మహానటి కీర్తి సురేష్ ని లాక్ చేశారని టాక్. కీర్తి సురేష్ కూడా పాత్ర ఎంత బలంగా ఉంటే తను అంత బాగా నటించగలదు. దసరా లో వెన్నెల పాత్రలో మెప్పించిన అమ్మడు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేసింది.

ఆ తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కి ఛాన్సులు రాలేదు. ఐతే ఎల్లమ్మ కోసం కీర్తి సురేష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. నితిన్ మాత్రం ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. రీసెంట్ గా రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఎల్లమ్మ అద్భుతమైన కథ.. ఆ సినిమాలో తను ఎంత బాగా నటిస్తే అంత ఎక్కువ పేరొస్తుందని నితిన్ చెప్పుకొచ్చాడు. సో బలగం వేణు ఎల్లమ్మతో మరో సంచలనానికి సిద్ధం అయినట్టుగానే ఉన్నాడనిపిస్తుంది.

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

ఓదెల-2.. తమన్నాపై భారం వేసి ఊరుకున్నారా..?

ఓదెల-2.. సినిమాకు చేసిన పబ్లిసిటీ పాన్ ఇండియా లెవల్లో ఉంది. కానీ వసూళ్లు చూస్తే మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో టీజర్.. ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్...

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...

గోవులు.. తాబేళ్ళు.. తర్వాతేంటి.?

తిరుపతిలో గోవులు చనిపోతున్నాయంటూ వైసీపీ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇప్పుడేమో, శ్రీకూర్మంలో తాబేళ్ళ మత్యువాతలపై వైసీపీ యాగీ షురూ అయ్యింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే విపక్షంగా వైసీపీ పని. ప్రశ్నించడం తప్పు...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

మీ లాంటి నాయకుడు దొరకడం తెలుగువారి అదృష్టం.. చంద్రబాబుకు చిరంజీవి విషెస్..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. 'కృషి, పట్టుదల, అంకిత భావం...