Switch to English

అన్య మతస్తులైన కిరాయి మూకల్ని జనసేనపైకి ప్రయోగిస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కోసం నడుం బిగించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే, హిందువునైన తాను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇతర మతాల్ని గౌరవించడం.. అని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా, సనాతన ధర్మానికి కొందరు పెడార్థాలు తీస్తున్నారు.

ఈ క్రమంలో ‘సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను’ అంటూ శపథాలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కి వీరాభిమానులుగా మారిపోతున్నారు కొందరు. అదంతా, ఉదయ నిధి మీద అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ పైనా.. అలానే, సనాతన ధర్మంపైనా పెంచుకున్న ద్వేషమే.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్ కావొచ్చు, కొందరు యూ ట్యూబ్ ఛానళ్ళ నిర్వాహకులు కావొచ్చు.. ఇలా ప్రత్యేకించి, అన్య మతస్తులైన కిరాయి మూకల్నే పెంచి పోషిస్తూ, పవన్ కళ్యాణ్ మీదకి అస్త్రాలుగా ప్రయోగిస్తున్నది ఎవరు.?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌పైనా, సనాతన ధర్మంపైనా జరుగుతున్న దుష్ప్రచారాన్ని పరిశీలిస్తే, తెరవెనుకాల కథ నడిపిస్తున్నది వైసీపీ అధినాయకత్వమేనన్న విషయం సుస్పష్టమవుతోంది.

వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ నిర్వహిస్తున్న స్పేసుల్లో, పైన చెప్పుకున్న కిరాయి మూకలకు అభినందనలు పోటెత్తుతున్నాయ్. ‘మీ వెనుక మేమున్నాం..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ భరోసా ఇస్తున్నాయి.

రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కొనే ధైర్యం లేక, గత కొన్నేళ్ళుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు మరింతగా బరితెగించి, ఏకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ‘మూకల్ని’ తయారు చేసి, పవన్ కళ్యాణ్‌పైకి సంధిస్తుండడం ముమ్మాటికీ అభ్యంతరకరమే.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, తమ అధినాయకత్వం ఆదేశాలతో కాకుండా, వ్యక్తిగతంగా ఇలా బరితెగిస్తారని అనుకోలేం.! వేలల్లో కాదు, లక్షల్లో ఈ మూకలకు చెల్లింపులు వైసీపీ అధినాయకత్వం నుంచి జరుగుతున్నాయన్నది కేవలం పుకార్లు మాత్రమేనా.? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు.?

సినిమా

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

చంద్రయ్య కుటుంబానికి మొదటి ఆహ్వానం.. చంద్రబాబుకు కార్యకర్తలే ముఖ్యం..

సీఎం చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీలో పూర్తి ప్రక్షాళన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్బబున్న వారికి కాకుండా.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే జై కొడుతున్నారు. పార్టీకి పునాదులే కార్యకర్తలు అని వాళ్లు...

వైసీపీ నేతల అరాచకాలు.. ఉత్తరాంధ్ర వెనకబాటు..

ఏపీకి ఉత్తరాంధ్ర గుండెకాయ లాంటిది. అలాంటి ప్రాంతం వెనకబాటు వెనక వైసీపీ నేతల దారుణాలు ఉన్నాయంటున్నారు కూటమి నేతలు. అందుకే గల కారణాలను కూడా చూపిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో పారిశ్రామిక...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...