Switch to English

వార్-2లో ఎన్టీఆర్.. హీరోనా.. విలనా.. అర్జెంటుగా క్లారిటీ ఇవ్వాలంటున్న ఫ్యాన్స్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,760FansLike
57,764FollowersFollow

ఎన్టీఆర్ గురించి ఆయన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అదేంటి దేవర సినిమా మంచి హిట్ అయింది కదా.. ఇంకెందుకు టెన్షన్.. పైగా రాబోయేవి పెద్ద సినిమాలే ఉన్నాయి అనుకుంటున్నారా.. కానీ వార్ -2 సినిమా విషయంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడంటూ అటు బాలీవుడ్ మీడియా, ఇటు తెలుగు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో సెకండ్ హీరో పాత్ర చేశాడు అనే ప్రచారాన్ని కూడా ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు.

దీనిపై రాజమౌళిని ఏకి పారేశారు. దెబ్బకు మూవీ టీమ్ కూడా స్పందించి.. ఎన్టీఆర్ ది సెకండ్ హీరో పాత్ర కాదని ఆయన పాత్ర సినిమాకే హైలెట్ అంటూ వివరణ ఇచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు వార్-2లో విలన్ పాత్ర అంటే ఇంకేమైనా ఉందా.. ఎన్టీఆర్ ను మిగతా హీరోల ఫ్యాన్స్ ఇప్పుడే తక్కువ చేస్తూ పోస్టులు పెడుతున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. హృతిక్ రోషన్ హీరో అయితే విలన్ పాత్ర ఎన్టీఆర్ ది అంటూ చెప్పడాన్ని ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు ఆయన అభిమానులు. కాబట్టి ఈ విషయంపై అర్జెంటుగా క్లారిటీ కావాలంటున్నారు.

ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించి ఫ్యాన్స్ కు క్లారిటీ ఇవ్వాలని లేదంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. ఫ్యాన్స్ ఆవేదనను ఎన్టీఆర్ పట్టించుకుని ఏదైనా ఒక హింట్ ఇస్తాడేమో వేచి చూడాలి.

సినిమా

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

రాజకీయం

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

ఎక్కువ చదివినవి

Peddi: “పెద్ది” ఆడియో..! రజినీకాంత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కిన ఆ క్రేజ్..

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సినిమాకు ఎ.ఆర్.రెహమాన్...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో వీడియో

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన వేడుకకు చిరంజీవి-సురేఖ దంపతులతోపాటు ఉపాసన,...

టర్కీ కోసం మన డబ్బులు ఖర్చు పెట్టొద్దు : నిఖిల్

ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు టర్కీ సాయం చేస్తూ తన వక్రబుద్ధి చాటుకుంది. మన దేశం మీద పాకిస్థాన్ దాడి చేసిన డ్రోన్లు...

గ్రూప్-1 లో ఆంజనేయులు అవినీతి.. అర్హులకు అన్యాయం..

వైసీపీ హయాంలో జరిగిన అనేక అవినీతి ఘటనలు బయటకు వస్తున్నాయి. అందులో గ్రూప్-1 పరీక్ష విధానంలో పెండ్యాల సీతారామాంజనేయులు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. తాజాగా ఆయన చేసిన అవినీతి పొరలు...