Chiranjeevi: ‘చిరంజీవి-సురేఖ’ దాంపత్య జీవితానికి 43 ఏళ్లు.. అభిమానుల శుభాకాంక్షలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

Chiranjeevi: సృష్టిలో భార్యాభర్తల బంధం ఎంతో ముఖ్యమైనది. వేర్వేరు కటుంబాల్లో పుట్టి, పెరిగి దాంపత్యంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభించే అద్భుతమైన క్షణాలవి. భార్యాభర్తల దాంపత్యానికి ఆదర్శంగా నిలిచిన జంటలెన్నో ఈ భువిపై. వారిలో ఒకరు కొణిదెల చిరంజీవి (Chiranjeevi).. అల్లు సురేఖ (Surekha). ఒకరు తెలుగు చిత్ర పరిశ్రమలో మేటి నటుడి కుమార్తె.. మరొకరు ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించి అదే తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన నటుడు. ఫిబ్రవరి 20’ 1981న మొదలైన వీరి జంట ప్రయాణం నేటితో 43ఏళ్లు పూర్తి చేసుకుని.. 44వ వసంతంలోకి అడుగిడుతోంది.

Chiranjeevi: ‘చిరంజీవి-సురేఖ’ దాంపత్య జీవితానికి 43 ఏళ్లు.. అభిమానుల శుభాకాంక్షలు

చిరంజీవిగారి జైత్రయాత్రలో..

నటుడిగా.. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలడం చిన్న విషయం కాదు. నిత్యం షూటింగ్స్, కథలు వినడం, పర్యటనలు, తీరకలేని షెడ్యూల్స్ తో కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా కష్టం. భర్త కష్టాన్ని అర్ధం చేసుకున్న అర్ధాంగిగా శ్రీమతి సురేఖ ఇంటి బాధ్యతల్ని అంతే నిబద్ధతో నిర్వర్తించారు. ఇన్నేళ్ల సినీ జీవితంలో ఎక్కడా చిరంజీవికి వృత్తిగతమైన అడ్డంకులు లేవంటే కారణం సురేఖగారి ఉన్నత మనస్తత్వం. భార్యను అర్ధం చేసుకున్న మంచి మనసు చిరంజీవిగారిది. అందుకే తెలుగు సినిమాపై అప్రతిహత జైత్రయాత్ర చేశారు చిరంజీవి.

Chiranjeevi: ‘చిరంజీవి-సురేఖ’ దాంపత్య జీవితానికి 43 ఏళ్లు.. అభిమానుల శుభాకాంక్షలు

ఆదర్శ దాంపత్యం..

ఇందుకు కారణం వారి అన్యోన్య దాంపత్యం. ఒకరికొకరు అర్ధం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్లారు. భార్యాభర్తలుగా ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి ఎందరో ఔత్సాహికులు సినిమాల్లోకి రావడానికి ఆదర్శం. ఇదేవిధంగా చిరంజీవి-సురేఖ ఒకరి మనసు మరొకరు తెలుసుకుని గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుని ముచ్చటైన దంపతులుగా కూడా ఎందరికో ఆదర్శం. మరో వసంతంలోకి అడుగిడిన శ్రీ చిరంజీవి-శ్రీమతి సురేఖ గారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. టీమ్ ‘తెలుగు బులెటిన్’.

110 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

మహిళల గౌరవంపై వైసీపీకి హక్కుందా?: వాసిరెడ్డి పద్మ

మహిళల గౌరవం విషయంలో వైఎస్ఆర్‌సిపి చాలా కాలం క్రితమే తన నైతిక హక్కును కోల్పోయిందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ మహిళలను అడ్డం...