Switch to English

Waynad: కేరళ.. వయనాడ్ లో భీభత్సం.. కొండచరియల విరిగిపడి 19మంది మృతి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

Waynad: కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వయనాడ్ లో అర్ధరాత్రి జరిగిన ఘోర దుర్ఘటన దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. మెప్పాడి మండకై ప్రాంతంలో అనేకచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటనలో ప్రస్తుతం 19మంది మరణించారని.. కొండచరియల కింద వందల్లో చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేరళ విపత్తు దళం, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికి 7గురి మృతదేహాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. 50మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలకూ ఆటంకం కలుగుతోంది. పాఠశాలలు నీట మునిగాయి. అర్ధరాత్రి 1గంటకు, తెల్లవారుఝాము 4గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడినట్టు స్థానికులు చెప్తున్నారు.

స్థానిక వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలకు హెలికాఫ్టర్ వినియోగిస్తున్నారు. దాదాపు 500 కుటుంబాలపై దుర్ఘటన ప్రభావం పడిందని అంటున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

ఎలాంటి వైసీపీ.. ఎలా అయిపోయింది.! వైసీపీ కార్యకర్తల అసహనం.!

అధికారంలో వుంటేనే, పార్టీ కార్యక్రమాలు హంగూ ఆర్భాటాలతో చేపడతామా.? అధికారం కోల్పోతే, పార్టీని గాలికొదిలేస్తామా.? ఇదీ వైసీపీ అధినాయకత్వంపై వైసీపీ క్యాడర్ గుస్సా అవుతున్న తీరు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఎక్కడ.? వైవీ...

వేల కోట్లలో ఫీజు బకాయిలు.. వైసీపీ ఘనకార్యం ఇది..!

గత ప్రభుత్వం వైసీపీ ఏపీని ఎంత వెనక్కి తీసుకెళ్లిందో తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షేభం ఏర్పడేలా ఎక్కడికక్కడ ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలను...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జయకేతనం.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై జనసేనాని సంతకం.!

రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు...