ఏపీ లో ఉన్న వాలింటీర్ల వ్యవస్థపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాలంటీర్లను తొలగించే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే వాలంటీర్లు పర్మినెంట్ అవ్వాలంటే మాత్రం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ను పాస్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పటి వరకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ను పాస్ కారో అప్పటి వరకు వాలంటీర్లు ప్రొబేషన్ లో ఉన్నట్లుగా గుర్తిస్తామని పేర్కొన్నారు.
ప్రొబెషన్ పీరియడ్ లో ఉన్నంత మాత్రాన వారిని తొలగిస్తామనే వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ కాని వారికి ప్రొబెషన్ పీరియడ్ ను పెంచి మళ్లీ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తామని అప్పటి వరకు మళ్లీ వారు కొనసాగుతారని పేర్కొన్నారు. ఐఎస్ నుండి అన్ని రకాల ఉద్యోగాలకు కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కనుక వాలంటీర్ల వ్యవస్థలో కూడా దాన్నే అమలు చేస్తామని సజ్జల పేర్కొన్నారు.
Volunteers kadhu
Sachuvalayam staff
626452 258909I genuinely enjoyed this. It was extremely educational and beneficial. I will return to examine on upcoming posts 213107
4163 130293cleaning supplies need to have earth friendly organic ingredients so that they do not harm the environment 235579