Switch to English

కోటరీ కుంపటి.! వైసీపీకి విసారెడ్డి ఉచిత సలహా ఉపయోగపడేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

వెనిజులా అంశాన్ని తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉచిత సలహా ఇచ్చారు వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. దాంతో, సహజంగానే వైసీపీలో కొంతమందికి బాగా కాలింది. ఆ కాలిన వర్గం, సజ్జల రామకృష్ణారెడ్డి అనుచర వర్గమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వైసీపీని కొద్ది నెలల క్రితం వీడారు విజయ సాయి రెడ్డి. ఒకప్పుడు వైసీపీలో విజయ సాయి రెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. అంటే, నెంబర్ టూ స్థాయిలో అన్నమాట.! రాష్ట్రం మొత్తాన్నీ ఆయనే తన గుప్పిట్లో వుంచుకునేందుకు ప్రయత్నించిన మాట వాస్తవం. కాకపోతే, సజ్జల రామకృష్ణా రెడ్డి ఎంట్రీతో, విజయ సాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేసింది వైసీపీ అధినాయకత్వం.

చివరికి వైసీపీ నుంచి విజయ సాయి రెడ్డిని సజ్జల రామకృష్ణా రెడ్డి బయటకు పంపేసిందన్నది జగమెరిగిన సత్యం. కోటరీ అధిపతిగా విజయ సాయి రెడ్డి వ్యవహరించినన్నాళ్ళూ.. విజయ సాయి రెడ్డికి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఎప్పుడైతే, ఇంకో కోటరీని సజ్జల రామకృష్ణా రెడ్డి ఫామ్ చేయడం షురూ చేశారో, అప్పటి నుంచి విజయ సాయి రెడ్డి కోటరీ బలహీనమవుతూ వచ్చింది.

ఇప్పుడు వైసీపీలో ఒకే కోటరీ వుంది.. అదే సజ్జల రామకృష్ణా రెడ్డి కోటరీ. ఆ కోటరీని ఉద్దేశించి విజయ సాయి రెడ్డి చిత్రంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చేశారు.. అదీ వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెత్తనాన్ని ప్రస్తావిస్తూ.

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వైఎస్ జగన్ త్వరలో అరెస్టవుతారన్న సంకేతాల్ని విజయ సాయి రెడ్డి పంపడం. అబ్బే, ఇది వైసీపీకి సంబంధించిన అంశం కాదు.. జనరల్ టాపిక్.. అని ముందు ముందు విజయ సాయి రెడ్డి కవరింగ్ ట్వీట్ వేస్తేనో.?

 

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం: లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా తెరకెక్కిన ‘సతీ లీలావతి’ సినిమా మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్లపై నాగ మోహన్...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త ఎంటర్‌టైనర్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఆయన...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

కర్మ రుణం అంటే ఏమిటి? మీ కష్టాలకు ఇదే కారణమా? పరిష్కార మార్గాలు ఇవే

మీ జీవితంలో పదే పదే నష్టాలు ఎదురవుతున్నాయా, చేపట్టిన పనుల్లో అనుకోని జాప్యాలు జరుగుతున్నాయా, సంబంధాల్లో ఒత్తిళ్లు పెరుగుతున్నాయా లేదా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా అంటే దీనిని కేవలం దురదృష్టంగా పక్కన పెట్టకూడదని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరుగుతుందనే సమాచారం...