Switch to English

వామ్మో.. మిడతల దెబ్బ ఈ రేంజ్లో ఉంటుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ కేసులు రోజరోజుకూ పెరిగిపోతుండటంతో అతలాకుతలమవుతున్న భారత్ పై మిడతలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా నుంచి దండెత్తి వస్తున్న మిడతలు పాకిస్థాన్ మీదుగా భారత్ లో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లపై తమ ప్రతాపం చూపించిన ఈ మిడతలు ప్రస్తుతం మహారాష్ట్రను వణికిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కేసులతో సతమతమవుతున్న ఆ రాష్ట్రంలో మిడతల దండు వీరంగం సృష్టిస్తోంది.

ప్రస్తుతం అమరావతి జిల్లాలో ఉన్న మిడతలు అక్కడ నుంచి వార్థా వైపు తర్వాత నాగ్ పూర్ వెళతాయని అధికారులు చెబుతున్నారు. ఇక మహారాష్ట్ర తర్వాత వాటి లక్ష్యం తెలంగాణే. దీంతో సోమవారం రాత్రి తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చలు జరిపారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మిడతల దండు వల్ల ప్రజలకు ఎలాంటి హానీ లేకపోయినా.. పంటపొలాలు సర్వనాశనం అవుతాయి. పచ్చని పొలాలు ఎక్కడున్నా అక్కడ ఇవి వాలిపోతాయి. గంటకు పది నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మిడతలు.. రోజుకు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తమ బరువుకు సమానమైన ఆహారాన్ని అవలీలగా లాగించేస్తాయి.

ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో దాదాపు 8 కోట్ల మిడతలు ఉంటాయి. 35వేల మందికి సరిపడా ఆహారాన్ని ఇవి ఒక్కరోజులోనే తినేస్తాయి. వీటి జీవితకాలం 90 రోజులే. కానీ వీటి సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. మూడు నెలల్లో 20 రెట్లు, ఆరునెలల్లో 400 రెట్లు, తొమ్మిది నెలల్లో 8వేల రెట్లు పెరిగిపోతాయి. ఉదాహరణకు ప్రస్తుతం వంద మిడతలు ఉన్నాయనుకుంటే మూడు నెలలకు 2వేలు, ఆరు నెలలకు 40వేలు, తొమ్మిది నెలలకు 8 లక్షలు అయిపోతాయి. వాస్తవానికి భారత్ లోకి జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఇవి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి చాలా ముందుగానే వచ్చేయడం ఆందోళనకు గురిచేస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...