విజయవాడ రాజకీయంలో వంగవీటి ఎప్పుడు కూడా ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు విజయవాడ రాజకీయం గురించి చర్చ జరగడం ఎన్నో సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి విజయవాడ లో జరిగిన భేటీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధా గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీలో ఆయన ఉన్నప్పటికి ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడంతో పాటు.. వైకాపా నాయకులతో భేటీలు అవ్వడం.. చర్చలు జరపడంతో వైకాపా కు వంగవీటి రాధా వెళ్తాడు అనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆయన్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యాడు. ఈ భేటీ కి రాజకీయ ప్రాముఖ్యత లేదని వారిద్దరు అంటూ ఉన్నా కూడా.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున వంగవీటి రాధా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
19066 515524I discovered your blog site on google and check some of your early posts. Continue to maintain up the really very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 703320
326548 264619Yeah bookmaking this wasnt a bad decision wonderful post! . 972762
62857 229702This web-site is really a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 381597