Switch to English

Vande Bharat: ‘వందే భారత్’ ఆమెకు తలవంచింది.. తొలి మహిళ లోకో పైలట్ గా సురేఖ యాదవ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,530FansLike
57,764FollowersFollow

Vande Bharat: ‘ఆకాశంలో సగం మాది’ అంటూ మహిళలు అది ఇది అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. మగ వాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునే రంగంలోకి ఆమె మూడు దశాబ్దాల క్రితమే అడుగు పెట్టారు. అప్పటినుంచి ఆ రంగంలో తిరుగులేని శక్తిగా కొనసాగుతున్నారు. ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన సురేఖ యాదవ్.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత వేగంగా నడిచే ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు నడిపి రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ లోకో పైలట్ గా అవతరించారు. ఆసియాలోనూ ఈ రికార్డు ఈమె పైనే ఉంది. మహారాష్ట్రలోని సతారా సురేఖ స్వస్థలం. 1988లో తొలిసారిగా రైలు నడిపి జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

2000 సంవత్సరంలో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ నాలుగు మెట్రో నగరాల్లో ప్రవేశపెట్టిన లేడీస్ స్పెషల్ ట్రైన్ ను నడిపారు. తాజాగా అత్యధిక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే వందే భారత్ రైలు నడిపారు. ఇటీవల సోలాపూర్ స్టేషన్ నుంచి చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు సుమారు 450 కిలోమీటర్లు నడిపారు. షెడ్యూల్ టైం కంటే ఐదు నిమిషాలు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకోవడం విశేషం. ఈ ఘనతతో ప్రధాని మోదీ చేత సురేఖ శభాష్ అనిపించుకున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. భారీ కార్యక్రమాలకు...

Ram Charan: అభిమానులకు ఆగష్టు నెల అంటే మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. మార్చి నెల అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram...

Tharun Bhaskar: ‘కీడా కోలా’.. ఎస్పీ బాలు పాట వివాదంపై తరుణ్...

Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమాలో గాన గంధర్వుడు...

Ileana: ‘అతను నాకో వరం..’ భర్త గురించి ఇలియానా చెప్పిన సంగతులు

Ileana: తెలుగులో ఓ దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా (Ileana). సినిమాలకు విరామం ఇచ్చి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్...

Chandrabose: ఆస్కార్ కు గుర్తుగా గ్రంథాలయం.. చంద్రబోస్ వినూత్న ఆలోచన

Chandrabose: రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr Ntr) హీరోలుగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. ప్రఖ్యాత...

Pawan Kalyan: పవన్ ఉస్తాద్ పై అప్డేట్..! పవర్ ఫుల్ టీజర్...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం జనసేనానిగా (Janasena) ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. మే 13న జరుగబోయే...

రాజకీయం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ సాధ్యమేనా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని తనదైన స్టయిల్లో ప్రారంభించిన...

Mahasena Rajesh: బీజేపీ-జనసేన అవమానిస్తున్నాయి: మహాసేన రాజేశ్

Mahasena Rajesh: ఓపక్క ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంటే.. మరోపక్క టీడీపీ (Tdp)-జనసేన (Janasena)-బీజేపీ (Bjp) పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో అభ్యర్ధుల మధ్య సఖ్యత లేనట్టుగానే కనిపిస్తోంది. దాదాపు మూడు పార్టీల...

జనసేన స్ట్రైక్ రేట్ ఎంత.? గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోంది.?

రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు. అందులో, జనసేన పోటీ చేస్తున్నది 21 నియోజకవర్గాలు. ఇది అసెంబ్లీ లెక్క. బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది.? వీటి...

వైసీపీ ప్రచార పైత్యాన్ని నిర్దాక్షిణ్యంగా పీకి పారేస్తున్న వైనం.!

అధికారం శాశ్వతం అని ప్రజాస్వామ్యంలో ఎవరూ విర్రవీగడానికి లేదు. ఇంకో పాతికేళ్ళు అధికారంలో వుండేది తామేనంటూ, వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.! ఏమయ్యిందిప్పుడు.? వైసీపీ హయాంలో వైసీపీ రంగులతో నడిచిన...

అబ్బే, మోడీ మరీ గట్టిగా తిట్టెయ్యలేదు: వైసీపీ బాధేంటి.?

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చారు. టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి సంబంధించి తొలి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా...

ఎక్కువ చదివినవి

మే 13న పోలింగ్.! అమల్లోకి ఎన్నికల కోడ్.!

నేటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి. ప్రధాన మంత్రి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కాస్సేపటి క్రితం, లోక్...

YS Viveka: వైఎస్ వివేకా హత్యకి అర్ధ దశాబ్దం.! వ్యవస్థలూ చచ్చిపోయాయ్.!

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి అర్ధ దశాబ్దం పూర్తయ్యింది. ‘గుండె పోటుతో చనిపోయారు’ అంటూ, అత్యంత కిరాతకంగా జరిగిన హత్యను ఏమార్చే ప్రయత్నం కొందరు చేశారు....

Tharun Bhaskar: ‘కీడా కోలా’.. ఎస్పీ బాలు పాట వివాదంపై తరుణ్ భాస్కర్

Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ను ఏఐ...

Varalaxmi: మా మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు: వరలక్ష్మి శరత్ కుమార్

Varalaxmi: మీడియాలో తనపై వస్తున్న అసత్య కథనాలపై మండిపడ్డారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi saratkumar). డ్రగ్స్ కేసులో ఆమెకు నోటీసులు అందాయంటూ కొన్ని వార్తలు వైరల్ కావడంతో సోషల్...

Pawan Kalyan: పిఠాపురం నుంచే బరిలోకి.. స్పష్టత ఇచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఏపీ అసెంట్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను...