యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వైష్ణవ్ తేజ్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తన రెండో సినిమాను కూడా వైష్ణవ్ తేజ్ పూర్తి చేసాడు. క్రిష్ దర్శకత్వంలో కొండపోలెం అనే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాలో నటించాడు. రకుల్ ప్రీత్ కథానాయిక.
మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తో చేయనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నాలుగో సినిమాను అగ్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తో చేయనున్నాడని తెలుస్తోంది. ఇక మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ మరో సినిమా చేయనున్నాడు. మొదటి సినిమాకు దాదాపు కోటి వరకూ రెమ్యునరేషన్ తీసుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు మూడో సినిమా నుండి రెమ్యునరేషన్ ను డబల్ చేసాడట.
903009 499755I will tell your buddies to check out this web site. .Thanks for the write-up. 553794
247253 943162Thanks for this excellent. I was wondering whether you were planning of writing comparable posts to this one. .Keep up the excellent articles! 728011
223686 370150I truly enjoy examining on this site , it has great content . 863320
405861 855754I like this internet internet site because so much utile stuff on here : D. 574867