ప్రపంచ వ్యాక్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే ఇండియాలో మాత్రం ప్రతి రోజు కొన్ని లక్షల మందికి వ్యాక్సిన్ ను అందిస్తూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా కొన్న రోజుల్లో కోటి ఆ పై మందికి వ్యాక్సిన్ అందించిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇంతగా మరే దేశంలో కూడా వ్యాక్సినేషన్ సాగడం లేదు. తాజాగా మరో రికార్డు ఇండియాలో వ్యాక్సినేషన్ లో నమోదు అయ్యింది. ఏకంగా రెండు కోట్ల మందికి ఒకే రోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.
శుక్రవారం మోడీ పుట్టిన రోజు సందర్బంగా వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో భారీ ఎత్తున వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ను ఏకంగా రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ డోసు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ రికార్డు కోసం ఏర్పాట్లు చేశారు. బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు రాష్ట్రాలతో సమన్వయం చేసి ఆ రోజున రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం అయ్యింది. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.
182748 752285Outstanding read, I just passed this onto a colleague who was doing a bit research on that. And he actually bought me lunch because I discovered it for him smile So let me rephrase that. 69477
406718 409714Thank you a lot for giving everybody an extraordinarily special possiblity to check ideas from here. 466807