సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇటీవల గురు గ్రామం లోని వేదాంత హాస్పిటల్ లో జాయిన్ ములాయం అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ కి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
సుదీర్ఘ కాలంగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడంతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయన అక్టోబర్ 2న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాడని భావిస్తున్న సమయంలో ఇలా జరగడంతో ఆయన అభిమానులు మరియు కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
347968 710989Ive been absent for a whilst, but now I remember why I used to really like this website. Thank you, I will try and check back far more often. How frequently you update your site? 51001
935146 406700I ought to appear into this and it would be a difficult job to go over this completely here. 14935
407647 534000You completed certain very good points there. I did searching on the topic matter and found most persons will go together together with your weblog 965144