కొమరం భీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ కు చెందిన సిడాం భీము గ్రామ శివారులోని తన పత్తి చేనులో ఒంటరిగా పత్తి తీస్తున్న సమయంలో మధ్యాహ్నం రెండు గంటలకు పులి దాడి చేసింది. భీముని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్ళింది. భీము అరుస్తూ ఉండడంతో చుట్టు పక్కల వారు కర్రలు పట్టుకుని పరిగెత్తారు. దాంతో భీముని వదిలేసి పులి పారి పోయింది. అప్పటికే భీము మృతి చెందాడు.
మరో సంఘటన మహారాష్ట్రలో జరిగింది. చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలోని కాంతాపేట గ్రామానికి చెందిన కల్పన లోన్ భలే అనే మహిళ రైతు తన పత్తి చేలో పత్తి తీస్తుండగా వెనుక నుండి పులి దాడి చేసింది. నోట కరుచుకొని తీసుకు వెళుతుండగా మహిళా అరవడంతో చుట్టుపక్కల జనాలు గుమ్మి కూడడంతో పులి మహిళను వదిలేసి పారిపోయింది. ఈ రెండు సంఘటనలో ఇద్దరు రైతులు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.
642609 637032Oh my goodness! an superb post dude. Several thanks Nevertheless We are experiencing difficulty with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody obtaining identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 756468
547198 831483As I internet site possessor I believe the content material here is really fantastic , regards for your efforts. 361194