Switch to English

టీవీ5 ర‌వీంద్ర నాథ్ కవరింగ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ప‌రిధిలోని 365 గ‌జాల స్థలాన్ని మార్కెట్ రేటు క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే 365గ‌జాల స్థలాన్ని అక్ర‌మంగా విక్ర‌యించినందుకు గానూ సురేష్ బాబు అనే క‌మిటీ స‌భ్యుడు ఆ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్ర నాథ్ నాయుడు మీద కేసు పెట్టారు. త‌క్కువ రేటుకు స్థలాన్ని విక్ర‌యించ‌డం ద్వారా సొసైటీకి 5 కోట్లు న‌ష్టం వాటిల్లిందంటూ కేసు ఫిర్యాదు చేయ‌డంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల‌కే అవినీతి కేసులో ప‌ట్టుబడ్డ ర‌వీంద్ర నాథ్ ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని, మీడియా ముందుకు వ‌చ్చాడు.

అస‌లు విష‌యానికొస్తే, 3000 ప్లాట్లు ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 365 గ‌జాల స్థలాన్ని ఆ సొసైటీ ప్రెసిడెంట్ త‌క్కువ రేటుకే పార్వ‌తీ దేవి అనే మ‌హిళకు విక్ర‌యించాడు. ఆ స్థ‌లం పార్వ‌తీ దేవి అనే మ‌హిళ త‌ప్ప‌, ఇంకెవరూ కొన‌ర‌ని, ఇంకెవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని, పార్వ‌తీ దేవి ఎప్పుడో 2005 లో అభ్య‌ర్థ‌న పెట్టుకుంద‌నీ, అందుకే ఇప్పుడు దాన్ని ఆమోదించామ‌ని చెప్పుకొస్తున్నారు. పైగా త‌ను చేసిన త‌ప్పును మెల్లిగా సైడ్ ట్రాక్ ప‌ట్టించ‌డానికి ఇప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ మార్కెట్ రేట్లు పెంచిందంటూ క‌వ‌ర్ చేస్తున్నారు. త‌న‌పై కేసు త‌ప్పుడు ఆరోప‌ణ అన్నారు, పాత క‌మిటీ చేసిన దానితో పోలిస్తే, ఈ క‌మిటీ ఏమీ చేయ‌లేద‌న్నారు, త‌న‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకు పోలీసుల‌నీ త‌ప్పు బ‌ట్టారు.

జీహెచ్ఎంసీ చేసిన ఆరోప‌ణ‌లన్నీ త‌ప్ప‌నీ, పోలీసులు స‌మాధానం చెప్ప‌కపోతే కోర్టు కు వెళ‌తామ‌ని కూడా రవీంద్ర‌నాథ్ అన్నారు. వీరంద‌రినీ త‌ప్పు బ‌డుతున్న సొసైటీ ప్రెసిడెంట్ సొసైటీకి న‌ష్టం చేకూరుస్తూ కూడా త‌మ‌ది పారద‌ర్శ‌క ప‌రిపాల‌నంటూ ఇప్ప‌టికీ డ‌ప్పు కొట్టుకుంటున్నారు. త‌ము అధికారంలోకి రాగానే సొసైటీలో ఏం జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, వైట్ పేపర్ త‌యారు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ, వెబ్ సైట్ అయితే త‌యారు చేయించారు కానీ దానికి అప్డేట్లు మాత్రం ఉండ‌వు. ఇక ఆ వైట్ పేప‌ర్ సంగ‌తి మ‌రిచిపోయిందే కాక, అది త‌యారు చేయ‌డానికి ఇంకా టైమ్ కావాలంటూ క‌వ‌ర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే హౌసింగ్ సొసైటీ లీగ‌ల్ క‌మిటీ హెడ్ వంకాయ‌లపాటి రాజేంద్ర ప్ర‌సాద్ అందుకుంటూ, అస‌లు త‌మ ప్యానెల్ త‌ప్పేమీ లేదంటూ, త‌ప్పుల‌న్నీ పాత ప్యానెల్ వారే చేశార‌నీ, మొన్న పార్వ‌తీ దేవి అనే మ‌హిళ‌కు 365 గ‌జాల స్థలాన్ని అక్ర‌మంగా ల్యాండ్ అమ్మింది కూడా పాత ప్యానెల్ వారేన‌ని చెప్పే రేంజ్ లో మాట్లాడారు. క్ల‌బ్ ఎల‌క్ష‌న్స్ లో ల‌బ్ధి పొందేందుకు పాత ప్యానెల్ వారు ఈ ప‌ని చేశార‌న్నారు బాగానే ఉంది., వారు చేసిన‌వ‌న్నీ త‌ప్పే అన్నారు, అంద‌రూ త‌ప్పులు చేస్తే ఈ కొత్త ప్యానెల్ వ‌చ్చాక చేసిన మంచేమిటి? సొసైటీకి చేసిన ఉప‌యోగక‌ర‌మైన ప‌నులేంటి?

అంతేకాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప అని కూడా వ్యాఖ్యానించారు. అస‌లు మేం ఈ సొసైటీలోకి వ‌చ్చి ఉండ‌కూడ‌దు అన్న ఉద్ధేశ్యం ఆయ‌న‌కున్న‌ప్పుడు వ‌చ్చి ఇలా మాతో ఆడుకునేదెందుకు అని సొసైటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...