టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సరికొత్త విధానాలు, ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఒక ఆఫర్ ప్రకటించారు. ప్రయాణికుల ఇళ్ల వద్దకే ఆర్టీసీ అంటూ.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వస్తుంది అని అంటున్నారు.
సంక్రాంతికి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే వారి ప్రాంతం, వారి కాలనీకే బస్సు పంపిస్తామని పేర్కొన్నారు. ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని ఈమేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. పండుగ సందర్భంగా ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయమని టీఎస్ఆర్టీసీ గతంలోనే ప్రకటించింది.
సమచారం కోసం ఎంజీబీఎస్ : 9959226257, జేబీఎస్ : 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ 9959226154, కోఠి బస్ స్టేషన్ : 9959226160 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Eigentlich gibt es immer Menge von Motive dass Leute sollte wie Sport
locale Richtung Mainstream ein.
282800 785Excellently written article, doubts all bloggers offered exactly the same content because you, the internet can be a greater location. Please keep it up! 262774
339512 379245Your writing is fine and gives food for thought. I hope that Ill have far more time to read your articles . Regards. I wish you which you regularly publish new texts and invite you to greet me 141018