Switch to English

మొతెరాలో ట్రంప్‌ ‘మోత’: మురిసిపోయిన మోడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ పని చేయడమంటే ప్రపంచమంతా షాక్‌కి గురవ్వాల్సిందే. భారత్‌ – అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఈనాటివి కావు. అయినాగానీ, భారత్‌ అంటే అమెరికాకి చాలా చాలా చులకన. ఆ విషయం ట్రంప్‌ మాటల్లో చాలాసార్లు స్పష్టమయ్యింది కూడా. అయినాగానీ, మోడీకీ, ట్రంప్‌కీ ఎక్కడో ఏదో బాగా బలమైన ‘బంధం’ వుంది. ఆ బంధమే, ట్రంప్‌ని.. ఇండియాకి రప్పించింది. అంతే కాదు, నరేంద్ర మోడీ ఘనతని గుక్క తిప్పుకోకుండా ట్రంప్‌తో చెప్పించేలా చేసింది.

కేవలం నరేంద్ర మోడీని పొగిడేందుకే ట్రంప్‌ భారతదేశానికి వచ్చారా.? అని దేశమంతా ఆశ్చర్యపోతోంది. ‘మన ప్రధానిని అమెరికా అధ్యక్షుడు పొగుడుతున్నందుకు’ సగటు భారతీయులంతా గర్వపడాల్సిందే. అచ్చంగా ఇదొక ఎన్నికల ప్రసంగం.. అని ఎవరైనా అనుకోవచ్చుగాక. వారినీ తప్పు పట్టలేం.

నిజమే, ట్రంప్‌ ప్రసంగం కేవలం ఎన్నికల ప్రచార ప్రసంగంలానే సాగింది మరి. 2019 ఎన్నికల్లో నరంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇంకోసారి ఘనవిజయం సాధించడాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావించారు. టీ అమ్మే వ్యక్తి, దేశానికి ప్రధాని అయ్యారనీ మోడీ గురించి చెప్పుకొచ్చారు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇంత గొప్ప ఆతిథ్యం తనకు భారత్‌లో లభించడంపై ట్రంప్‌ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఆనందంలోనే భారత్‌ – అమెరికా మధ్య అతి పెద్ద బిజినెస్‌ డీల్‌ గురించీ ప్రకటించేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా అవతరించిన ‘మోతెరా’ ఈ గొప్ప కార్యక్రమానికి వేదిక అయ్యింది.

‘మేం, నరేంద్ర మోడీకి అమెరికాలో ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఆతిథ్యమిచ్చాం.. మీరు నాకు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో ఆతిథ్యమిచ్చారు..’ అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ సినిమాల గురించీ, క్రికెట్‌ లెజెండ్స్‌ గురించీ.. ఇంకా చాలా చాలా విషయాల గురించి ట్రంప్‌ ప్రసంగిస్తోంటే.. భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలూ ఆసక్తిగా విన్నారు.. కనులారా చూశారు. అయితే, ట్రంప్‌ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే, నాలిక మడతేయడంలో ట్రంప్‌ తర్వాతే ఎవరైనా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...