Switch to English

Pawan-Trivikram: పవన్- త్రివిక్రమ్ ఇచ్చిపుచ్చుకునే బహుమతులు అవే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

Pawan-Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan),మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram Srinivas) మధ్య ఉన్న స్నేహం గురించి తెలిసిందే. వీరిద్దరి స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. వ్యక్తిగత జీవితంలోను త్రివిక్రమ్ కు పవన్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. తాజాగా వీరిద్దరి బంధం గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ నటించిన ‘సార్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆమె తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘పవన్ మా ఇంటికి వస్తే కబుర్లలో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. ఇంటికి వచ్చిన ప్రతిసారి నా చేత్తో ఉప్మా అడిగిమరీ చేయించుకుంటారు ఆయనకి రవ్వ లడ్డు, ఊరగాయ అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం విజిటేరియన్ వంటలే చేయించుకుని తింటారు. మా ఇంట్లో మనిషిలా కలిసిపోతారు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి అమితమైన గౌరవం. త్రివిక్రమ్ తాను దాచుకున్న పుస్తకాలను ఎవ్వరికీ ఇవ్వరు. కానీ పవన్ అడిగితే మాత్రం కాదనకుండా తన దగ్గర ఉన్న పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు’ అని సౌజన్య తెలిపారు.

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జల్సా( Jalsa)’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది వచ్చిన ‘భీమ్లా నాయక్ (Bheemla Naik)’ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.

7 COMMENTS

సినిమా

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

సావిత్రి పాత్రల్లో ఆమె మహత్తు చిరస్మరణీయం: వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడ్డాయి. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ చైర్మన్ సంజయ్ కిషోర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్...

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ...

రాజకీయం

రాయలసీమ ‘రాతన’లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  నూతన విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ,...

చేసింది చెప్పుకోలేక పోయాం అన్న జగన్‌కి… టీడీపీ కేడర్ నుంచి వర్షంలా వ్యంగ్యాస్త్రాలు!

రాజకీయాలలో మాటల దాడులు అంతం లేనివి. “చేసింది చెప్పుకోలేక పోయాం” అంటూ జగన్ మీడియా సమావేశాల్లో వాపోతూ ఉండగానే… మరో పక్క టీడీపీ కార్యకర్తలు సూటిగా, స్టైలిష్‌గా, ఘాటు వ్యంగ్యాస్త్రాలతో రిప్లై ఇస్తూ...

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని...

ఎక్కువ చదివినవి

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

Daily Horoscope: డిసెంబర్ 2, 2025 – మంగళవారం, రాశిఫలాలు.

మేషం (Aries): ఈ రోజు పనుల్లో స్పష్టత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభం కనిపిస్తుంది. కుటుంబంలో మాట్లాడే తీరు మెత్తగా ఉంచితే మంచిది. కొత్త బాధ్యతలు ఎదురైనా మీరు ధైర్యంగా తీసుకుంటారు....

చేసింది చెప్పుకోలేక పోయాం అన్న జగన్‌కి… టీడీపీ కేడర్ నుంచి వర్షంలా వ్యంగ్యాస్త్రాలు!

రాజకీయాలలో మాటల దాడులు అంతం లేనివి. “చేసింది చెప్పుకోలేక పోయాం” అంటూ జగన్ మీడియా సమావేశాల్లో వాపోతూ ఉండగానే… మరో పక్క టీడీపీ కార్యకర్తలు సూటిగా, స్టైలిష్‌గా, ఘాటు వ్యంగ్యాస్త్రాలతో రిప్లై ఇస్తూ...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...