మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో అంటూ అధికారికంగా ప్రకటించాడు. రాధాకృష్ణ మరియు నందమూరి కళ్యాణ్ రామ్లు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక సినిమాను 2021 సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటించారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వరుసగా పూజా హెగ్డేతో త్రివిక్రమ్ మూడవ సారి సినిమా చేస్తున్నాడు. అరవింద సమేత చిత్రాన్ని ఎన్టీఆర్ మరియు పూజా హెగ్డే హీరో హీరోయిన్ గా తెరకెక్కించిన దర్శకుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రంలో కూడా బన్నీకి జోడీగా పూజా హెగ్డేను తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరోసారి పూజా హెగ్డేను ఖరారు చేశాడు.
అంతకు ముందు సమంత.. ఇలియానాలతో కూడా త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసిన విషయం తెల్సిందే. అత్తారింటికి దారేది.. సన్నాఫ్ సత్యమూర్తి.. అఆ చిత్రాలతో సమంతకు హ్యాట్రిక్ ఇచ్చిన గురూజీ ఈసారి పూజా హెగ్డేకు కూడా హ్యాట్రిక్ ఇచ్చేలా ఉన్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పూజా హెగ్డే ఎంపికపై పెదవి విరుస్తున్నారు. అరవింద సమేతలో ఎన్టీఆర్ తో ఆమె నటించింది. ఆ సినిమా నిరాశ పర్చింది. కనుక ఆమె కాకుండా మరెవ్వరైనా బాగుంటుందనే అభిప్రాయంలో వారు ఉన్నారు.
912882 420731Maintain up the great piece of function, I read couple of posts on this internet website and I think that your web blog is actually intriguing and contains lots of superb info. 715420
785237 46209Wow, incredible weblog layout! How long have you been blogging for? you make blogging look effortless. The overall look of your site is fantastic, as effectively as the content! xrumer 439562