ఎపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు పలువురు సినీ ప్రముఖులు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను సినీ ప్రముఖులు కలవడం ఆసక్తి రేపింది. అయితే ముఖ్యమంత్రి తో భేటీ అయినా వాళ్లలో ప్రముఖ నిర్మాతలు డి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ఉన్నారు.
అయితే వాళ్ళు సీఎం ఎన్ని ఎందుకు కలిశారన్న ప్రశ్నకు సమాధానంగా అప్పట్లో వైజాగ్ లో హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సినీ పరిశ్రమ ఒక్కటై తోడ్పాటు అందించిందని, పలు కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించి సుమారు 15 కోట్ల రూపాయలతో బాధితులకు పక్కా ఇళ్లను కట్టించామని, ఆ ఇళ్లను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ ను కలిశామని తెలిపారు.
జగన్ ను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించామని, త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబందించిన పలు సమస్యలపై జగన్ తో చర్చిస్తామని తెలిపారు. అయితే జగన్ ను సినీ ప్రముఖులు కలవడంతో సినీ పరిశ్రమ ఆంధ్రా లో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి తరువాత జగన్ తో సినిమా ప్రముఖులు చర్చలు జరిపి పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనాలు తెస్తారో చూడాలి.
214832 411730I adore your wp style, wherever did you download it by way of? 552476
851848 685756Following I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any method you will be able to take away me from that service? Thanks! 797926
698677 688990Hey there! Nice stuff, please maintain us posted when you post again something like that! 184785