తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో కొత్త సచ్చివాలయంను నిర్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు. పలు చోట్ల పరిశీలించారు. కాని ఎక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రస్తుతం సచివాలయం స్థానంలోనే పాత భవనాలను తొలగించి కొత్తగా నిర్మించాలని భావించాడు. అయితే పాత సచివాలయం తొలగించే విషయమై కోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. కూల్చివేతకు వ్యతిరేకంగా నమోదు అయిన పిటీషన్స్ను తాజాగా కోర్టు కొట్టి వేసింది.
కోర్టు నుండి ప్రభుత్వంకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నేడు తెల్లవారు జాము నుండే తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేయడం ప్రారంభించారు. మొదటగా సీ బ్లాక్ కూల్చి వేస్తున్నారు. సచివాలయం కూల్చివేత సందర్బంగా ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక సచివాలయం వైపు వెళ్లే అన్ని రోడ్లను కూడా మూసి వేశారు. దాంతో ప్రశాంతంగానే కూల్చివేత కార్యక్రమం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
🔹హైకోర్టు ఆర్డర్స్ రావడమే ఆలస్యం గత అర్దరాత్రి నుంచి సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభించిన #KCR సర్కార్
🔹మరి కరోనా విషయం లో కోర్ట్ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా #Telangana GOVT లో ఎందుకు చలనం లేదంటున్న జనం#TelanganaSecretrait #TelanganaCovidTruth #TSHighcourtrespond #TRS pic.twitter.com/TWE2NkvOhi
— TeluguBulletin.com (@TeluguBulletin) July 7, 2020
695623 913956Hello Guru, what entice you to post an article. This article was really fascinating, specifically since I was looking for thoughts on this subject last Thursday. 573039
558540 800651I genuinely delighted to discover this internet internet site on bing, just what I was searching for : D too saved to fav. 166179