Switch to English

“మన శంకర వరప్రసాద్‌ గారు” కు తెలంగాణ లో గ్రీన్ సిగ్నల్…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు”  సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందే రావడం గమనార్హం. ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు, విడుదలైన తొలి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు మాత్రం చివరి వరకూ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.  ఆ కారణం గా మేకర్స్ ముందుగానే అప్రమత్తం అయ్యారని తెలుస్తోంది. దీనివల్ల అభిమానులకు, థియేటర్ ల యాజమానులకు టెన్షన్ తగ్గినట్లే. మొన్న ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఇప్పుడు లేకుండా చేయటం పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ విషయం లో మేకర్స్ ను అభిననంది చాల్సిందే.

అయితే.. దీంతో తెలంగాణలో సినిమా టికెట్ ధరల అంశం మరోసారి చర్చకు దారితీసింది.  టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ వైఖరి సమానంగా ఉండాలన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల అంశం ప్రేక్షకులపై భారం కాకుండా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా బలపడుతోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో సినిమా టికెట్ ధరల పాలసీపై మరోసారి విస్తృత చర్చకు ఆస్కారం ఏర్పడింది.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: ఉద్యోగంలో అవకాశాలు, ఆర్థికంగా మెరుగుదల

ఫిబ్రవరి 11, 2026 బుధవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. మాటలతో ఎవరి...

బడ్జెట్‌తో స్వర్ణాంధ్ర 2047 దిశగా 360° అభివృద్ధికి బలమైన పునాది వేసాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి తీసుకెళ్లే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి 360 డిగ్రీల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

విధ్వంసం నుంచి వికాసం దిశగా అడుగులు: రాష్ట్ర భవిష్యత్తుకు దారిచూపే బడ్జెట్

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించే స్పష్టమైన దిశ ఈ ఏడాది బడ్జెట్‌లో కనిపిస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన...