ఎవరికీ భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, ఉన్నది ఉన్నట్లు కుండా బద్దలు కొట్టి మాట్లాడడంలోనూ, అవసరమైతే నటీనటుల్ని కొట్టి(సీన్ కోసమే) అయినా వర్క్ చేయించుకోవడానికి వెనకాడరు స్టార్ డైరెక్టర్ తేజ. సీత ప్లాప్ తర్వాత ఆయన రెండు సినిమాలను అనౌన్స్ చేశారు. అవే అలిమేలు మంగ వెంకటరమణ మరియు రాక్షసరాజు రావణాసురుడు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే మొదలవ్వాల్సనా, ఈ కరోనా కారణముగా ఆగింది.
కానీ లాక్ డౌన్ టైంలో తేజ ఈ సినిమాకి సంబందించిన నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో బిజీగానే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం షూట్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే 50 మందితో షూటింగ్ చేసుకోవచ్చని అనుమతి లభించినా ఇంకా ఎవరూ షూటింగ్స్ మొదలు పెట్టలేదు. పెద్ద సినిమాల నిర్మాతలు షూటింగ్స్ ఇంకో రెండు నెలల తర్వాతే మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణం దేశ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులే.
తేజ అండ్ టీం మాత్రం 50 మంది టీంతో ఆగష్టు నుంచి షూటింగ్ కి వెళదాం అని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికి గోపీచంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిస్క్ అని తెలిసినా, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేయాల్సిందే అనే ఆలోచనలో తేజ ఉన్నారట. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్, నయనతార, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నారు. మరి ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది త్వరలోనే తెలియనుంది.
Superb, what a website it is! This website provides useful information to us,
keep it up.
239112 509539The leading source for trustworthy and timely health and medical news and info. 682323
35854 566261Yay google is my world beater aided me to discover this outstanding web site! . 794698
895116 190550Even though you are any with the lucky enough choices, it comes evidently, although capture the fancy of the specific coveted by ly folks other useful you you meet could possibly well have hard times this particular difficulty. pre owned awnings 257387