Switch to English

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోవడంతో.. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. దానిక్కారణం బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేయడం, జనసేన పార్టీ.. ఆ రెండు పార్టీలకీ మద్దతివ్వడం.

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకున్నా, తెలంగాణలో టీడీపీ తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలూ పడింది అప్పట్లో. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి దాపురించిందనుకోండి.. అది వేరే విషయం. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి అచ్చం అలానే తయారైంది.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ప్రస్తుతానికి టీడీపీకి మిగిలింది ముగ్గురే. మరో అరడజను మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి, ఈ పరిస్థితుల్లో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులకు ఎలా దిశానిర్దేశం చేయాలి.? వారిలో మళ్ళీ కొత్త ఉత్సాహం ఎలా నింపాలి.? ఈ అంశాలపై పార్టీ శ్రేణుల్లోనే నిస్తేజం నెలకొంది. ‘టీడీపీకి కొత్త నాయకత్వమే దిక్కు..’ అని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో నినదించాలనుకుంటున్నా.. ఆ మాట పైకి అనలేకపోతున్నారు.

ఇక్కడ కొత్త నాయకత్వం అంటే, నారా లోకేష్‌.. అన్న భావన కొంతమంది టీడీపీ నేతలకు కలుగుతుండడం ఆశ్చర్యం. కానీ, ఆ కొత్త నాయకత్వం అంటే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాత్రమేనన్నది మెజార్టీ టీడీపీ నేతల అభిప్రాయం. అన్నగారు స్థాపించిన పార్టీకి ఇప్పుడు ఈ దుస్థితి ఏంటి.? అని నిఖార్సయిన టీడీపీ కార్యకర్తలంతా ఆవేదన చెందుతున్నారన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితికి కారణమెవరు.? అంటే నిస్సందేహంగా చంద్రబాబే కారకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

తెలంగాణ విషయంలో కావొచ్చు, పార్టీ ఫిరాయింపుల విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. చంద్రబాబు రెండు నాల్కల ధోరణి టీడీపీని నిలువునా ముంచేసింది. బీజేపీతో కలిశారు, విడిపోయారు.. చివరికి కాంగ్రెస్‌తోనూ కలిసింది టీడీపీ. ఇకపై టీడీపీ కలవాలనుకున్నా, ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి. కార్యకర్తల త్యాగాల్ని కీర్తించి, తమ సొంత భజన చేసుకుంటే.. సరిపోదు.

టీడీపీ నాయకత్వం ప్రస్తుతం ఆత్మ విమర్శ చేసుకోవాలి. పార్టీలో మెజార్టీ ఏమనుకుంటోందో తెలుసుకోవాలి. ప్రజల తరఫున నిలబడాలి. ఆత్మ విమర్శ సాధ్యం కానప్పుడు మహానాడు నిర్వహణ ఎందుకు దండగమారి వ్యవహారం కాకపోతే.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...