రైల్లో ప్రయాణించే వారు ఇప్పటి వరకు రైల్వే క్యాంటీన్ వారు ఏది వడ్డిస్తే అది తినాల్సిందే. కానీ ఇక నుంచి అలా కాదు అంటూ రైల్వే శాఖ కొత్త నోట్ విడుదల చేసింది. ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా మెనూ మార్చుకునే వెసులు బాటును కల్పించింది. స్థానిక వంటకాలతో పాటు పండగలు ప్రత్యేక రోజులకు తగ్గట్లుగా వంటకాలను రైల్వే ప్రయాణికులు ఇకపై రైలు ప్రయాణం సమయంలో ఆస్వాదించవచ్చుఅంటూ ఐఆర్సిటిసి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
చిరు ధాన్యాలతో చేసే స్థానిక వంటకాలు మొదలుకొని శాఖాహారం మరియు మాంసాహారం ఇంకా ఇతర ప్రత్యేక వంటకాలను కూడా ప్రయాణికులు ముందస్తుగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాటిని రైల్వే క్యాంటీన్ వారు వండి వడ్డించబోతున్నారు అంటూ రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది.
దాంతో రైలు ప్రయాణం ఇకపై సజావుగానే కాకుండా రుచికరంగా కూడా ఉండబోతుంది అంటూ రైలు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన ప్రజా రవాణ వ్యవస్థ రైల్వే అనే విషయం తెలిసిందే. అందుకే రైల్వే శాఖ అత్యంత అద్భుతమైన సేవలను ప్రయాణికులకు అందిస్తుంది.
310779 394810magnificent post, extremely informative. I wonder why the other specialists of this sector do not notice this. You must continue your writing. Im sure, youve an excellent readers base already! 221836
257563 877063Constructive criticism is usually looked upon as becoming politically incorrect. 801590
677837 12031Hey there! Someone in my Myspace group shared this internet site with us so I came to take a appear. Im surely enjoying the info. Im bookmarking and will probably be tweeting this to my followers! Outstanding blog and outstanding style and design. 845559