Switch to English

దేవుళ్ల విషయంలో రాజకీయాలొద్దంటే.. ఎలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,853FansLike
57,764FollowersFollow

సర్వోన్నత న్యాయస్థానం తిరుపతి లడ్డూ ప్రసాదం ‘కల్తీ’ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా, ‘దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవు’ అంటూ ఓ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రతి ఒక్కరూ చెప్పే మాటే.! నిజమే, దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవు. కానీ, వాస్తవంలో అలా జరుగుతోందా.?

ఏదన్నా గ్రామ దేవత ఉత్సవం వస్తే చాలు, అక్కడా రాజకీయాలే.! అసలు, రాజకీయాల్లేని చోటు ఎక్కడైనా వుందా.? మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలపై రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవాలయాల పాలక మండళ్ళు.. అంటే, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలే.!

టీటీడీనే తీసుకుంటే, ఆ బోర్డులో చేరేందుకు రాజకీయ నాయకులు చేసే ఫీట్లు.. ఓ రేంజ్‌లో వుంటాయ్. టీటీడీ ఛైర్మన్‌గిరీ.. అంటే, రాష్ట్ర మంత్రి పదవి కంటే ఎక్కువ.! ఆ మాటకొస్తే, కేంద్ర మంత్రి పదవి.. అన్నంతలా ఫీలయిపోతుంటారు కొందరు.! ఎందుకిలా.? దేవ దేవుని సేవ కోసమేనా ఈ తాపత్రయం.?

తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదన్న ఇంగితం ఎంతమంది రాజకీయాలకు వుంది.? తమ తమ అధినేతల్ని కీర్తించడానికి తిరుమలని వేదికగా చేసుకున్న రాజకీయ నాయకులు బోల్డంతమంది వున్నారు.

‘జగన్ రెడ్డి రక్షక గోవిందా..’ అంటూ ఏకంగా ‘గోవింద నామాన్నే’ తమక్కావాల్సిన విధంగా మార్చేసుకున్నారొకరు. ఆమె ఎవరో కాదు, గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమ

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

47 ఏళ్ల శాసనసభ ప్రస్థానం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభ్యునిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు. 47 ఏళ్ల క్రితం అనగా 1978 మార్చి 15న ఆయన శాసన సభ్యునిగా ప్రమాణ...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

ఎక్కువ చదివినవి

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...

Breaking News: కోటరీనే వైఎస్ జగన్ పతనాన్ని శాసిస్తోంది: విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా, పోర్టు వ్యవహారాల్లో వైసీపీ కబ్జా రాజకీయాలు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

SSMB29: మహేశ్-రాజమౌళి మూవీ షూటింగ్ విజువల్స్ లీక్.. చర్యలకు దిగిన టీమ్

SSMB29: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నటులు సినిమాలో నటిస్తున్నట్టు...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...