కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించడంలో తప్పులేదని స్పష్టం చేసింది. దేశంలో పలు సేవలు పొందేందుకు వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా రవాణా వినియోగించుకునేందుకు, సబ్సీడీలో ఆహార ధాన్యాలు పొందేందుకు ఆయా రాష్ట్రాలు వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.
కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయలేం. అలా అని.. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేం. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బహిరంగ ప్రదేశాలు, ఇతర సేవలు పొందేందుకు ఆంక్షలు విధించకూడదు. అయితే.. కోవిడ్ నిబంధనలు పాటించాలనే ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా ఉండొద్దు. వ్యాక్సిన్ విషయంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి’ అని స్పష్టం చేసింది.
778685 439932Your writing taste has been surprised me. Thank you, very great post. 603152
631103 31087It is really a cool and helpful piece of information. Im glad that you basically shared this beneficial data with us. Please stay us informed like this. Thank you for sharing. 776419